Dr. Umar Alisha garu visited Ramanarayanam Temple at Vizianagaram on 07th March 2020 by publisher9 · March 8, 2020ది. 07 మార్చి 2020 శనివారం విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రామనారాయణం దేవాలయాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దర్శించినారు. స్వామి వారిని ఆలయ పాలక వర్గ సభ్యులు శాలువా కప్పి సత్కరించి మేమొంటోను బహూకరించారు. [Show slideshow]
10 జులై 2019 బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామంలో ని శ్రీ అక్కమ్మ గారి స్వగృహములో ఆరాధన నిర్వహించబడినది. July 10, 2019
ది.03 జనవరి 2020 శుక్రవారం ఉదయం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్యాన మందిరం ఆరాధనా మందిరం ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు తమ అమృత హస్తాలతో ఆవిష్కరించి ప్రసంగించినారు January 3, 2020