Tagged: 26112019

పవిత్రమైన కార్తీక మాసం లో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ఆరాధన నిర్వహించబడినది

పవిత్రమైన కార్తీక మాసం లో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ఆరాధన నిర్వహించబడినది. తేదీ 05 నవంబర్ 2019 – ఎనిమిదవ రోజు కార్తీక మాసం ఆరాధన శ్రీ అర్.చక్ర రావు...

ది. 26 నవంబర్ 2019 కార్తీక మంగళవారం సాయంత్రం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, గోరఖ్పూర్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతుల స్వగృహంలో దీపోత్సవం నిర్వహించబడినది

ది. 26 నవంబర్ 2019 కార్తీక మంగళవారం సాయంత్రం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, గోరఖ్పూర్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతుల స్వగృహంలో దీపోత్సవం నిర్వహించబడినది. ఈ కార్యక్రమమునకు ప్రతి ఒక్కరు తమ తమ...

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం రాత్రి సీతయ్యపేట గ్రామం, తుని రూరల్ మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ గొర్ల ఆదినారాయణ గారి స్వగృహం లో నిర్వహించబడినది

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం రాత్రి సీతయ్యపేట గ్రామం, తుని రూరల్ మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ గొర్ల ఆదినారాయణ గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ తోరం చక్రం గారు, శ్రీమతి సుందరి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ తోరం చక్రం గారు, శ్రీమతి సుందరి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం మధ్యాహ్నం జె.తిమ్మాపురం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం మధ్యాహ్నం జె.తిమ్మాపురం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.