Sathguru Tatvam Guru Pournami sabha 24-July-2021 (Online) at Hyderabad
24 జూలై 2021న గురుపౌర్ణమి సందర్భం గా మహేశ్వరం మండలం ఘాట్పల్లి వద్ద నూతన ఆశ్రమ ప్రాంగణం లో నిర్వహించిన గురుపౌర్ణమి సభా కార్యక్రమం.
24 జూలై 2021న గురుపౌర్ణమి సందర్భం గా మహేశ్వరం మండలం ఘాట్పల్లి వద్ద నూతన ఆశ్రమ ప్రాంగణం లో నిర్వహించిన గురుపౌర్ణమి సభా కార్యక్రమం.
Online Donation for Annadanam in Vysaka Masa Paryatana Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme Vysaka Masa Paryatana Sabha Day 3 , 26-Apr-2020 | Online only Hyderabad హైదరాబాద్ Follow...
ది.12 మార్చి 2020 గురువారం బాచుపల్లి స్ట్రీట్, హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ ఎమ్ .రమేష్ గారు, శ్రీమతి ఎమ్.గంగా భవాని దంపతుల స్వగృహం నందు వీక్లీ ఆరాధనా కార్యక్రమం నిర్వహించబడినది. ఈ...
ది.27 ఫిబ్రవరి 2020 గురువారం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు సూరారం కాలనీ, హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం లో స్వామి ఆరాధనా కార్యక్రమము శ్రీ శ్రవణ్ కుమార్ గారు, శ్రీమతి గంధపు గీతాంజలి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది.
ది.20 ఫిబ్రవరి 2020 గురువారం రాజీవ్ గృహకల్ప, సూరారం కాలనీ, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం లో మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు శ్రీ యమ్.వి సత్యనారాయణ గారు, శ్రీమతి రాధ దంపతుల స్వగృహం నందు ఫిబ్రవరి నెల సామూహిక స్వామి ఆరాధనా కార్యక్రమం...
ది.26 డిసెంబర్ 2019 గురువారం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు సూరారం కాలనీ, హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం లో స్వామి ఆరాధనా కార్యక్రమము శ్రీ శ్రవణ్ కుమార్ గారు, శ్రీమతి గంధపు గీతాంజలి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా...
ది. 19 డిసెంబర్ 2019 గురువారం బాదంగీపెట్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం లో స్వామి ఆరాధనా కార్యక్రమము శ్రీ బొక్కా శ్రీనివాస రావు గారు, శ్రీమతి రామ లక్ష్మీ గారి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 18 డిసెంబర్ 2019 బుధవారం రాత్రి పంచ శిల కాలనీ, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం లో శ్రీ జె. శ్రీను గారు, శ్రీమతి లోవలక్ష్మీ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 11 డిసెంబర్ 2019 బుధవారం బాదంగీపెట్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం లో ఆరాధనా కార్యక్రమము శ్రీ చిన్నబ్బాయి గారు, శ్రీమతి లోవలక్ష్మీ గారి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.11 నవంబర్ 2019 సోమవారం కార్తీకమాస పర్వదినమున స్వామి ఆరాధనా కార్యక్రమము కూకట్పల్లి, హైదరాబాద్ లో శ్రీ ఉద్ధర్ రాజు రుక్మీణీ గారి స్వగృహంలో ఉదయం 11 గంటలు నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో 18 మంది పీఠం...