Tagged: sri viswa viznana vidhya aadhyathmika peetham

Sathguru Tatvam Thursday Sabha 06-Feb-2020

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha , 06-Feb-2020  | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises Follow...

ది.05 ఫిబ్రవరి 2020 తేదీన బుధవారం నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ శాఖ ప్రాంగణములో షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 75వ వర్ధంతి సభ జరిగినది

ది.05 ఫిబ్రవరి 2020 తేదీన బుధవారం నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ శాఖ ప్రాంగణములో షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 75వ వర్ధంతి సభ జరిగినది. సభలో ప్రముఖ వ్యాఖ్యాత శ్రీ రెడ్డప్ప ధవేజీ గారు, ఉమర్...

ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సజ్జాపురం గ్రామం, తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ‘నా మొక్క-నా శ్వాస’ కార్యక్రమము లో భాగంగా శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి ఇంటివద్ద స్వామి ఆరాధనా నిర్వహించబడినది

పర్యావరణ పరిరక్షణే ప్రజల ధ్యేయం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆధేనుసారం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యం లో “నా మొక్క-నా శ్వాస” “రేపటి తరం కోసం” కార్యక్రమములో భాగంగా తణుకు పట్టణం, సజ్జాపురం గ్రామంలొ శ్రీ...

ది. 31 జనవరి 2020 శుక్రవారం గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో నెల ఆరాధనా కార్యక్రమము శ్రీ సత్తి భోగ రాజు గారు, శ్రీమతి రమ్య సుధ దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది. 31 జనవరి 2020 శుక్రవారం గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో నెల ఆరాధనా కార్యక్రమము శ్రీ సత్తి భోగ రాజు గారు, శ్రీమతి రమ్య సుధ దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 31 జనవరి 2020 శుక్రవారం ఏలూరు ఆశ్రమం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా పీఠం ఆశ్రమం లో తాత్విక బాల వికాస కేంద్రము ఏర్పాటు చేసినారు

ది. 31 జనవరి 2020 శుక్రవారం ఏలూరు ఆశ్రమం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా పీఠం ఆశ్రమం లో శ్రీమతి దండు లక్ష్మి గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏలూరు మరియు జాలిపూడి గ్రామ...

ది. 31 జనవరి 2020 శుక్రవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 60 మంది పేద విద్యార్థులకు ఉచితంగా సాక్సులు పంపిణీ చేశారు

ది. 31 జనవరి 2020 శుక్రవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 60 మంది పేద విద్యార్థులకు ఉచితంగా సాక్సులు...

ది. 30 జనవరి 2020 గురువారం సాయంత్రం నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ నున్నా సత్యం గారు, శ్రీమతి భవాని గారు, ఉమా శ్రీ లక్ష్మి స్వగృహం లో నిర్వహించబడినది

ది. 30 జనవరి 2020 గురువారం సాయంత్రం నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ నున్నా సత్యం గారు, శ్రీమతి భవాని గారు, ఉమా శ్రీ లక్ష్మి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది 24 జనవరి 2020 శుక్రవారం రాత్రి చంద్రంపాలెం గ్రామం, సామర్లకోట మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది 24 జనవరి 2020 శుక్రవారం రాత్రి చంద్రంపాలెం గ్రామం, సామర్లకోట మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. ఈ సదస్సులో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా వారు “ఉదయం” 2020 క్యాలెండర్ ప్రారంభోత్సవం చేసినారు, ఉమర్ ఆలీషా...

Middle East – ది. 24 జనవరి 2020 శుక్రవారం సోహార్ సిటీ, ఒమన్ దేశం లో స్వామి ఆరాధన కార్యక్రమం శ్రీ దిడ్డి సూర్య కుమార్ గారు శ్రీమతి శ్రేయ దంపతుల స్వగృహంలో నిర్వహించబడినది

Middle East – ది. 24 జనవరి 2020 శుక్రవారం సోహార్ సిటీ, ఒమన్ దేశం లో స్వామి ఆరాధన కార్యక్రమం శ్రీ దిడ్డి సూర్య కుమార్ గారు శ్రీమతి శ్రేయ దంపతుల స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమంలో సభ్యులు షా తత్వము గ్రంధ పఠన...

ది. 23 జనవరి 2020 గురువారం సాయంత్రం నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ డి. సతీష్ గారు, శ్రీమతి ఉమ శ్రీలక్ష్మి గారి స్వగృహం లో నిర్వహించబడినది

ది. 23 జనవరి 2020 గురువారం సాయంత్రం నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ డి. సతీష్ గారు, శ్రీమతి ఉమ శ్రీలక్ష్మి గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో శ్రీ నున్నా సత్యం గారు, శ్రీమతి భవాని...