Tagged: Sri Viswa Viznana Vidya Aadhyatmika Peetham
USA – 06 జూన్ 2020 శనివారం అమెరికాలో జూన్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి సత్తి ఉమామహేశ్వరి గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. USA – June Monthly Aaradhana conducted in Online at Smt. Satti Umamaheswari home...
Online Donation for Annadanam in Online Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme Bangalore Sabha, 10-May-2020 | Online only Bangalore బెంగుళూరు Follow us on Facebook
USA – 02 మే 2020 శనివారం అమెరికాలో మే నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి పెన్మెత్స జయ గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. USA – May Monthly Aaradhana conducted in Online at Smt. Penmetsa Jaya home...
USA – 04 ఏప్రిల్ 2020 శనివారం అమెరికాలో ఏప్రిల్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ కుంట్ల ప్రసాద్ గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. USA April 2020 Online Monthly Aaradhana was conducted on 4th April 2020 at Sri Kuntla...
ది.19 మార్చి 2020 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 18 మార్చి 2020 శుక్రవారం రాత్రి కోనపాపపేట గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.16 మార్చి 2020 సోమవారం రాత్రి ఇసుకపల్లి ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.16 మార్చి 2020 సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.16 మార్చి 2020 సోమవారం బవురువాక ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో గెద్దనాపల్లి గ్రామం, కిర్లంపూడి మండలం పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.15 మార్చి 2020 ఆదివారం కాకినాడ ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.