ది.19 జనవరి 2020 ఆదివారం ఉదయం బెంగళూర్ నగరం, కర్ణాటక రాష్ట్రం లో స్వామి ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ ప్రదీప్ గారు, శ్రీమతి సుంఖర జ్జాహ్నవి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది.19 జనవరి 2020 ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు బెంగళూర్ నగరం, కర్ణాటక రాష్ట్రం లో స్వామి ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ ప్రదీప్ గారు, శ్రీమతి సుంఖర జ్జాహ్నవి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీ ఆకురాతి కోదండపాణి గారు, శ్రీమతి పద్మావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ సుంఖర ప్రదీప్ గారు, శ్రీమతి జ్జాహ్నవి గారి కుటుంబసభ్యులు, శ్రీ బత్తుల అశోక్ కుమార్ గారు, శ్రీమతి మాధవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ తుమ్మల వెంకట సురేష్ గారు వారి కుటుంబ సభ్యులు ప్రదీప్ గారి ఇంటి లో పాల్గొన్నారు. అంతర్జాలంలో శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ దంతులూరి రుక్మిణీ గారి కుటుంబ సభ్యులు, శ్రీ రవి వర్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ దంతులూరి కృష్ణంరాజు గారు, శ్రీమతి సుశీల గారి కుటుంబ సభ్యులు, శ్రీ గొసుల కరుణ ప్రసాద్ గారు, శ్రీ అన్నపూర్ణ గారు, శ్రీ కనూరి శివ కుమార్ గారు పాల్గొన్నారు.

 

You may also like...