Category: Communal Harmony

ది. 20 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి పింగళి పారడైస్ స్వగృహము లో నిర్వహించబడినది

ది. 20 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి పింగళి పారడైస్ స్వగృహము లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీ సత్యనారాయణ గారు, శ్రీ ఏ.రాధాకృష్ణ గారు, శ్రీ పి.ఆనంద్...

కువైట్ నగరంలో ది.12 సెప్టెంబర్ 2019 నుండి ది.16 సెప్టెంబర్ 2019 వరకు ఐదు రోజులుపాటు వివిధ ప్రాంతాలలో ఆధ్యాత్మిక జ్ఞానచైతన్య సదస్సులు నిర్వహించబడినవి

Electronic media coverage  ACT News channel Local app news channel Siti cable news  

19 మే 2019 న విశాఖపట్నం లో “మతసామరస్యం – ప్రపంచశాంతి” అనే అంశంపై జ్ఞాన సదస్సు నిర్వహించబడినది.

19 మే 2019 న విశాఖపట్నం లో “మతసామరస్యం – ప్రపంచశాంతి” అనే అంశంపై జ్ఞాన సదస్సు నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో 1. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు – ఆర్ష మరియు సూఫీ ధర్మం, శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్యా ఆథ్యాత్మిక పీఠం 2....

2019 సంవత్సరం సద్గురువర్యుల వైశాఖమాస పర్యటన వివరములు

2019 సంవత్సరం సద్గురువర్యుల వైశాఖమాస పర్యటన వివరములు 07-05-2019 (మంగళవారం) నుండి 18-05-2019 (శనివారం) వరకు (10 రోజులు) Sathguru Dr.Umar Alisha’s Vysakhamasam 2019 Tour Details From 07-05-2019 (Tuesday) to 18-05-2019 (Saturday) (10 days)

13 ఏప్రిల్ 2019 న సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి స్వహస్తాలతో శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా బావురువక గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించినారు.

  13 ఏప్రిల్ 2019 న సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి స్వహస్తాలతో శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా బావురువక గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించినారు. Harathi   దిన పత్రికలో శ్రీ సీతారాముల వారి కల్యాణ...

డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులని “ప్రతిభ భారతి పురస్కార్” అవార్డు తో ఢిల్లీ తెలుగు అకాడమీ వారు 31st March 2019 (అదివారం) నాడు సత్కరిస్తున్నారు.

డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులని ప్రతిభ భారతి పురస్కార్ అవార్డు తో ఢిల్లీ తెలుగు అకాడమీ వారు 31st March 2019 (అదివారం) నాడు సత్కరిస్తున్నారు. సమయం 3:30 PM చిరునామా: మవలంకార్ ఆడిటోరియం, రఫీ మార్గ్, కనౌట్ చిర్, సంసద్ మార్గ్ ఏరియా, న్యూఢిల్లీ

మహాశివరాత్రి పుణ్యకాలంలో డా.ఉమర్ ఆలీషా సద్గురువర్యులు వీరంపాలెం గ్రామంలో శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠము లో స్పటిక లింగ సందర్శన

4-3-19 న డా.ఉమర్ ఆలీషా సద్గురువర్యులు సోమవారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెం గ్రామంలో శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠము సందర్శించి మహాశివరాత్రి పుణ్యకాలంలో స్పటిక లింగాన్ని దర్శించుకొన్న అనంతరం పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, శ్రీ గరిమెళ్ళ వెంకట రమణశాస్త్రి సిద్ధాంతి గారు ప్రసంగించారు.