Tagged: Kavisekhara Dr.Umar Alisha

ది 23 జనవరి 2024 మంగళవారం ఉదయం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి విగ్రహ ప్రాంగణంలో వారి 79వ వర్ధంతి సభ నిర్వహించబడినది

Press note. కాకినాడ 23-1-24మతాతీతమైన విద్య, విజ్ఞానం ప్రబోధించిన మహనీయుడు కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి అని డా.GVR ప్రసాద రాజు గారు,JNTU VICE chancellor గారు అన్నారు. 23-1-24 ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్...

Salutations to Dr Umar Alisha KaviSekhara (1885-1945) | 15 August 2023 Independence Day

Salutations to Dr Umar Alisha KaviSekhara (1885-1945), an inspirational Indian freedom fighter and distinguished Multifaceted Scholar, poet and icon of Telugu literature. https://www.instagram.com/p/Cv9_Dg_B9n6/?igshid=MTc4MmM1YmI2Ng== https://m.facebook.com/story.php?story_fbid=pfbid02kGJdhHrDs6QKw7KxDRy7fgmmiRKWZrUT6EHuUfpQUJJvB6tEaF8J8swEXJK8fXqol&id=100068632931312&sfnsn=wiwspwa&mibextid=6aamW6

ది 23 జనవరి 2023 గురువారం ఉదయం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి విగ్రహ ప్రాంగణంలో వారి 78వ వర్ధంతి సభ నిర్వహించబడినది

ప్రెస్ నోట్సాంఘిక రుగ్మతలతో కొట్టుమిట్టాడుతున్న సమాజాన్ని సంస్కరించిన మహనీయుడిని శ్రీ అహ్మద్ ఆలీషా అధ్యక్ష ప్రసంగం చేశారు.23-1-23 సోమవారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవి శేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి 78 వ వర్ధంతి సభకు పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా...

ది. 23 జనవరి 2020 గురువారం సాయంత్రం భీమవరం పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్యాగరాజ భవనంలో డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి ఆధ్వర్యంలో ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ అలీషా 75వ వర్ధంతి సభ నిర్వహించబడినది

ది. 23 జనవరి 2020 గురువారం సాయంత్రం భీమవరం పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్యాగరాజ భవనంలో డాక్టర్ ఉమర్ అలీషా సాహితీ సమితి ఆధ్వర్యంలో ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ అలీషా 75వ వర్ధంతి సభ నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో ముందుగా ఛాయాచిత్ర...

ది 23 జనవరి 2020 గురువారం ఉదయం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి విగ్రహ ప్రాంగణంలో వారి 75వ వర్ధంతి సభ నిర్వహించబడినది

ది 23 జనవరి 2020 గురువారం ఉదయం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల ‘కవిశేఖర’ డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి విగ్రహ ప్రాంగణంలో వారి 75వ వర్ధంతి సభ నిర్వహించబడినది. ఈ సభకు కాకినాడ డి.ఎస్.పి...