2 నవంబర్ 2019 – నాల్గవ రోజు కార్తీకమాస పర్యటన వివరములు

On Day 4 (Saturday, 2nd Nov 2019) Karthikamasam tour, Sathguru Sri Dr.Umar Alisha garu has visited Jangareddigudem, Eluru, Thadimalla, Vallurupalli and delivered the spiritual discourses. Swamy was felicitated by disciples and also several disciples attended the meetings.

నాల్గవ రోజు శనివారం తేదీ 02 నవంబర్ 2019కార్తీకమాస పర్యటన లో జంగారెడ్డిగూడెం, ఏలూరు, తాడిమళ్ళ, వల్లూరుపల్లి లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు. పీఠం సభ్యులు పాల్గొన్నారు.


14. Jangareddigudem (జంగారెడ్డిగూడెం)

నాల్గవ రోజు శనివారం ఉదయం తేదీ 02 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో జంగారెడ్డి గూడెం, సీతారామ కాలక్షేప కళ్యాణ మంటపం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు.
శ్రీ కొరా వెంకట స్వామి గారు, శ్రీమతి నాగేశ్వరీ గార్ల దంపతులు స్వామి వారిని సన్మానించారు.
తాత్విక బాల వికాస్ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థిని చిరంజీవి మద్దాల దుర్గ ప్రసంగించినది.


15. Eluru (ఏలూరు)

నాల్గవ రోజు శనివారం మధ్యాహ్నం తేదీ 02 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో ఏలూరు నగర శివారు, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు. ముఖ్య అతిథిగా ఏమ్.ల్.సి శ్రీ రాము సూర్యారావు గారు ప్రసంగించినారు, అనంతరం స్వామి శ్రీ రాము సూర్యారావు గారిని సన్మానించినారు. ఏలూరు ఆశ్రమంలో ని గదిని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి, శ్రీమతి దండు లక్ష్మీ గారు ప్రారంభించినారు.


16. Thadimalla (తాడిమళ్ళ)

నాల్గవ రోజు శనివారం సాయంత్రం తేదీ 02 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో తాడిమళ్ళ గ్రామం, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యం లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు. శ్రీ అడ్డగర్ల నాగ బాబు గారు, శ్రీ కొప్పుల నాగ వెంకట శ్రీనివాస్ గారు స్వామి వారిని సన్మానించినారు. యోగా గురువు శ్రీ కరిబండి రామ కృష్ణ గారు ప్రసంగించినారు.


17. Vallurupalli (వల్లూరుపల్లి)

నాల్గవ రోజు శనివారం రాత్రి తేదీ 02 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో వల్లూరుపల్లి గ్రామం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యం లో జ్ఞాన చైతన్య సదస్సు శ్రీ పుల్లా వెంకటరావు గారి స్వగృహం లో నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు. సోదరులు శ్రీ పుల్లా సురేష్ గారు, శ్రీ పుల్లా ఉమేష్ గారు స్వామి వారిని సన్మానించినారు. శ్రీమతి పుల్లా తిరుమల గారు ప్రసంగించినారు.


News Clippings

(వివిధ తెలుగు దినపత్రికలలో వచ్చిన స్వామి కార్తీక మాసం పర్యటన సభ విశేషములు)


You may also like...