4 నవంబర్ 2019 – ఆరవ రోజు కార్తీకమాస పర్యటన వివరములు

On Day 6 (Monday, 4th November 2019) Karthikamasam tour, Sathguru Sri Dr.Umar Alisha garu has visited Tadepalligudem, KapavaramRajamahendravaram and delivered the spiritual discourses. Swamy was felicitated by disciples and also several disciples attended the meetings.

ఆరవ రోజు సోమవారం తేదీ 04 నవంబర్ 2019కార్తీకమాస పర్యటన లో తాడేపల్లిగూడెం, కాపవరం,  రాజమహేంద్రవరం లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు. పీఠం సభ్యులు పాల్గొన్నారు.


19.Tadepalligudem (తాడేపల్లిగూడెం)

ఆరవ రోజు సోమవారం ఉదయం తేదీ 04 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. స్థల దాతలు స్వామి వారిని బోకే తో స్వాగతం పలికినారు. ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉమర్ ఆలీషా గ్రంథ మండలి గ్రంథాలయాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ఆవిష్కరించారు. ఆశ్రమ స్థల దాత శ్రీ తంగెళ్ళ వీర భోగ వసంత రాయుడు గార్కి స్వామి గ్రంధాన్ని బహుకరించారు.

ఆశ్రమ స్థల దాత శ్రీ తంగెళ్ళ వీర భోగ వసంత రాయుడు కుటుంబ సభ్యులు, ఆశ్రమ కార్యకర్తలు శ్రీ గంధం బాబు, సుజాత దంపతులు, కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు శ్రీ గట్టెం మాణిక్యాల రావు దంపతులు స్వామి వారిని సన్మానించినారు.

స్వామి వారు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారిని, శ్రీ కంచుమర్తి నాగేశ్వరరావు దంపతులను, యోగా గురువు శ్రీ చంద్ర శేఖర్ గారిని, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ అడబాల నారాయణ మూర్తి గారిని, మాజీ డి.సి.సి.బి డైరెక్టర్ శ్రీ మైలవరపు గోపాల కృష్ణ గారిని, కవి శ్రీ ఎస్.అర్ భల్లాం గారిని, యోగా గురువు శ్రీ కరిబండి రామకృష్ణ గారిని, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ నేదూరి గంగాధర్ గారిని సన్మానించిరి.

మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ బొలిసెట్టి శ్రీనివాస్ గారు, యోగా గురువు శ్రీ చంద్ర శేఖర్ గారు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ అడబాల నారాయణ మూర్తి గారు, కవి శ్రీ ఎస్.అర్ భల్లాం గారు, యోగా గురువు శ్రీ కరిబండి రామకృష్ణ గారు , మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ నేదూరి గంగాధర్ గారు ప్రసంగించినారు.

పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణచేసినారు.


20.Kapavaram (కాపవరం)

ఆరవ రోజు సోమవారం మధ్యాహ్నం తేదీ 04 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో కాపవరం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు. కాపవరం సభలో శ్రీ ఆడబాల సత్యనారాయణ, వాణి అనూషా కిరణ్మయి దంపతులు స్వామి వారిని సన్మానించినారు.

 


21.Rajamahendravaram (రాజమహేంద్రవరం)

ఆరవ రోజు సోమవారం రాత్రి తేదీ 04 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు.


News Clippings

 

 


You may also like...