తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం తాడేపల్లిగూడెం లో శ్రీ గారపాటి గోపాల్ రావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో శ్రీ గారపాటి గోపాల్ రావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారి స్వగృహం లో పీఠం సభ్యులు నిర్వహించుకున్నారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం తాడేపల్లిగూడెం లో శ్రీ గారపాటి గోపాల్ రావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది.

You may also like...