India-J.Thimmapuram-Weekly Aaradhana at Ashram on 24-Feb-2020

ది.24 ఫిబ్రవరి 2020 సోమవారం మధ్యాహ్నం జె.తిమ్మాపురం గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

You may also like...