India-Seethanagaram-Weekly Aaradhana on 25-Feb-2020 by publisher9 · February 25, 2020 ది.25 ఫిబ్రవరి 2020 మంగళవారం సీతానగరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. [Show slideshow]
తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం గోరఖ్పూర్ లో శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది. September 24, 2019
ది. 07 నవంబర్ 2019 గురువారం సాయంత్రం నెల్లూరు లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ డి. సతీష్ గారు, శ్రీమతి ఉమ గారి స్వగృహం లో నిర్వహించబడినది November 7, 2019