SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

Thursday Sabha Pithapuram 12-Dec-2019

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha ,12th-Dec-2019  | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises Follow us...

ది. 09 డిసెంబర్ 2019 సోమవారం సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ వంతపాటి సూరిబాబు గారు, శ్రీమతి భూలక్ష్మి దంపతుల స్వగృహం లో వారి పాప ఉమామహేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా ఆరాధన నిర్వహించబడినది

ది. 09 డిసెంబర్ 2019 సోమవారం సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ వంతపాటి సూరిబాబు గారు, శ్రీమతి భూలక్ష్మి దంపతుల స్వగృహం లో వారి పాప ఉమామహేశ్వరి పుట్టిన రోజు సందర్భంగా ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు...

ది. 09 డిసెంబర్ 2019 సోమవారం మధ్యాహ్నం జె. తిమ్మాపురం గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 09 డిసెంబర్ 2019 సోమవారం మధ్యాహ్నం జె. తిమ్మాపురం గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 09 డిసెంబర్ 2019 సోమవారం మధ్యాహ్నం కటకోటేశ్వరం గ్రామం, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ బెజవాడ సూర్యనారాయణ గారు, శ్రీమతి నాగమణి దంపతుల స్వగృహం లో డాక్టర్ ఉమర్ అలీషా సధ్గురువర్యులకు సన్మానం మరియు ఆరాధన నిర్వహించబడినది

ది. 09 డిసెంబర్ 2019 సోమవారం మధ్యాహ్నం కటకోటేశ్వరం గ్రామం, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ బెజవాడ సూర్యనారాయణ గారు, శ్రీమతి నాగమణి దంపతుల స్వగృహం లో డాక్టర్ ఉమర్ అలీషా సధ్గురువర్యులకు సన్మానం మరియు ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం...

ది. 09 డిసెంబర్ 2019 సోమవారం ఉదయం తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో బైపాస్ రోడ్ వద్ద బి.సి. కల్యాణ మండపం నందు జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించబడినది

ది. 09 డిసెంబర్ 2019 సోమవారం ఉదయం తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో బైపాస్ రోడ్ వద్ద బి.సి. కల్యాణ మండపం నందు జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించబడినది. ఈ ఆరాధనా...

ది. 08 డిసెంబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 08 డిసెంబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

USA – 07 డిసెంబర్ 2019 శనివారం అమెరికాలో డిసెంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి రుద్రరాజు ప్రశాంతి గారి స్వగృహంలో నిర్వహించబడినది

USA – 07 డిసెంబర్ 2019 శనివారం అమెరికాలో డిసెంబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీమతి రుద్రరాజు ప్రశాంతి గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. USA December 2019 Online Monthly Aaradhana was conducted on 7th December 2019 at Srimathi...

ది. 07 డిసెంబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 07 డిసెంబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 07 డిసెంబర్ 2019 శనివారం కొండెవరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చింతపల్లి సత్యనారాయణ గారు, శ్రీమతి శేషారత్నం దంపతుల స్వగృహం లో గీతా జయంతి సందర్భముగా స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 07 డిసెంబర్ 2019 శనివారం కొండెవరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చింతపల్లి సత్యనారాయణ గారు, శ్రీమతి శేషారత్నం దంపతుల స్వగృహం లో గీతా జయంతి సందర్భముగా స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 07 డిసెంబర్ 2019 శనివారం పెదమల్లాపురం గ్రామం, శంఖవరం మండలం తూర్పు గోదావరి జిల్లా లో మినరల్ వాటర్ ప్లాంట్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు, సర్పంచ్ శ్రీ పసగడగుల నాగేశ్వర రావు గారు ప్రారంభించినారు

ది. 07 డిసెంబర్ 2019 శనివారం పెదమల్లాపురం గ్రామం, శంఖవరం మండలం తూర్పు గోదావరి జిల్లా లో మినరల్ వాటర్ ప్లాంట్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు, సర్పంచ్ శ్రీ పసగడగుల నాగేశ్వర రావు గారు ప్రారంభించినారు.