SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

పవిత్రమైన కార్తీక మాసం లో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ఆరాధన నిర్వహించబడినది

పవిత్రమైన కార్తీక మాసం లో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ఆరాధన నిర్వహించబడినది. తేదీ 05 నవంబర్ 2019 – ఎనిమిదవ రోజు కార్తీక మాసం ఆరాధన శ్రీ అర్.చక్ర రావు...

ది. 27 నవంబర్ 2019 బుధవారం ఏ.పి.ఎస్.అర్.టి.సి ఉన్నతాధికారులు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం సందర్శించారు.

ది. 27 నవంబర్ 2019 బుధవారం ఏ.పి.ఎస్.అర్.టి.సి ఉన్నతాధికారులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయనగరం జోన్ శ్రీ పి.కృష్ణ మోహన్ గారు, రీజినల్ మేనేజర్ శ్రీ రవి కుమార్ గారు, కాకినాడ డిపో మేనేజర్ శ్రీ భాస్కర్ రావు గారు మరియు పార్సెల్ ఇంచార్జి మేనేజర్ శ్రీ శ్రీనివాస్...

ది. 26 నవంబర్ 2019 కార్తీక మంగళవారం సాయంత్రం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, గోరఖ్పూర్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతుల స్వగృహంలో దీపోత్సవం నిర్వహించబడినది

ది. 26 నవంబర్ 2019 కార్తీక మంగళవారం సాయంత్రం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, గోరఖ్పూర్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతుల స్వగృహంలో దీపోత్సవం నిర్వహించబడినది. ఈ కార్యక్రమమునకు ప్రతి ఒక్కరు తమ తమ...

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం రాత్రి సీతయ్యపేట గ్రామం, తుని రూరల్ మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ గొర్ల ఆదినారాయణ గారి స్వగృహం లో నిర్వహించబడినది

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం రాత్రి సీతయ్యపేట గ్రామం, తుని రూరల్ మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ గొర్ల ఆదినారాయణ గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ తోరం చక్రం గారు, శ్రీమతి సుందరి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ తోరం చక్రం గారు, శ్రీమతి సుందరి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం రాత్రి సీతయ్యపేట గ్రామం, తుని రూరల్ మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ గొర్ల ఆదినారాయణ గారి స్వగృహం లో నిర్వహించబడినది

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం రాత్రి సీతయ్యపేట గ్రామం, తుని రూరల్ మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ గొర్ల ఆదినారాయణ గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం మధ్యాహ్నం జె.తిమ్మాపురం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

ది. 26 నవంబర్ 2019 కార్తీక సోమవారం మధ్యాహ్నం జె.తిమ్మాపురం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 25 నవంబర్ 2019 కార్తీక సోమవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు, బి. ప్రత్తిపాడు, తాటిపర్తి, చేబ్రోలు ఆశ్రమ శాఖల సభ్యులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో కార్తీక మాసం వన సమారాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 25 నవంబర్ 2019 కార్తీక సోమవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు, బి. ప్రత్తిపాడు, తాటిపర్తి, చేబ్రోలు ఆశ్రమ శాఖల సభ్యులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో కార్తీక మాసం వన సమారాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం నిర్వాహకులు శ్రీ రాజు గారు.

ది. 24 నవంబర్ 2019 కార్తీక ఆదివారం సాయంత్రం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

ది. 24 నవంబర్ 2019 కార్తీక ఆదివారం సాయంత్రం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో శ్రీ మహేంద్ర వర్మ గారు ప్రసంగించినారు, పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 24 నవంబర్ 2019 ఆదివారం కొండెవరం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చింతపల్లి సత్యనారాయణ గారు, శ్రీమతి శేషారత్నం గారి దంపతుల స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 24 నవంబర్ 2019 ఆదివారం కొండెవరం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చింతపల్లి సత్యనారాయణ గారు, శ్రీమతి శేషారత్నం గారి దంపతుల స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం...