Newsletter – Dec 2019
Follow the footsteps of Sath Guru And Lead a realized life within this physical Dear Member Friends, I hope this mail finds you all in good spirits and cheer. Swami’s well awaited tour of...
Follow the footsteps of Sath Guru And Lead a realized life within this physical Dear Member Friends, I hope this mail finds you all in good spirits and cheer. Swami’s well awaited tour of...
ది. 30 నవంబర్ 2019 శనివారం సాయంత్రం కొండెవరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చింతపల్లి సత్యనారాయణ గారు, శ్రీమతి శేషారత్నం దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 28 నవంబర్ 2019 గురువారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చౌటపల్లి బంగారయ్య గారు, శ్రీమతి రామ లక్ష్మీ దంపతుల స్వగృహం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme Thursday Sabha ,28th-Nov-2019 | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises Follow us...
ది. 27 నవంబర్ 2019 కార్తీక బుధవారం రాత్రి కొనపాపపేట గ్రామం, తొండంగి మండలం తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 27 నవంబర్ 2019 బుధవారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం చివరి రోజు సందర్భమున స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 27 నవంబర్ 2019 కార్తీక బుధవారం రాత్రి అచ్చంపేట గ్రామం, సామర్లకోట మండలం తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం కృష్ణాలయం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో శ్రీమతి...
పవిత్రమైన కార్తీక మాసం లో తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహేన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో ఆరాధన నిర్వహించబడినది. తేదీ 05 నవంబర్ 2019 – ఎనిమిదవ రోజు కార్తీక మాసం ఆరాధన శ్రీ అర్.చక్ర రావు...
ది. 27 నవంబర్ 2019 బుధవారం ఏ.పి.ఎస్.అర్.టి.సి ఉన్నతాధికారులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయనగరం జోన్ శ్రీ పి.కృష్ణ మోహన్ గారు, రీజినల్ మేనేజర్ శ్రీ రవి కుమార్ గారు, కాకినాడ డిపో మేనేజర్ శ్రీ భాస్కర్ రావు గారు మరియు పార్సెల్ ఇంచార్జి మేనేజర్ శ్రీ శ్రీనివాస్...
ది. 26 నవంబర్ 2019 కార్తీక మంగళవారం సాయంత్రం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, గోరఖ్పూర్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతుల స్వగృహంలో దీపోత్సవం నిర్వహించబడినది. ఈ కార్యక్రమమునకు ప్రతి ఒక్కరు తమ తమ...