SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

ది. 02 నవంబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 02 నవంబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 01 నవంబర్ 2019 శుక్రవారం డ్రైవర్స్ కాలనీ, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ ఏ.శ్రీనివాస్ వెంకట లక్ష్మి గారి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది. 01 నవంబర్ 2019 శుక్రవారం డ్రైవర్స్ కాలనీ, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ ఏ.శ్రీనివాస్ వెంకట లక్ష్మి గారి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

Newsletter – Nov 2019

Dear Member Friends, Long ago, Sri Muthuswami Dikshithar(1775 A.D to 1835 A.D), a poet, singer ,Veena player, legendary composer of Indian classical music, was travelling and happened to pass by a country which was badly...

ది. 31 అక్టోబర్ 2019 గురువారం సాయంత్రం నెల్లూరు లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ నున్నా సత్యం గారు, శ్రీమతి భవాని గారి స్వగృహం లో నిర్వహించబడినది

ది. 31 అక్టోబర్ 2019 గురువారం సాయంత్రం నెల్లూరు లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ నున్నా సత్యం గారు, శ్రీమతి భవాని గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.31 అక్టోబర్ 2019 తేది గురువారం విజయనగరం పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది.31 అక్టోబర్ 2019 తేది గురువారం విజయనగరం పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో శ్రీ పాకలపాటి సరస్వతీ గారు, శ్రీ పాకలపాటి సత్యవతి గారు, శ్రీ పాకలపాటి మౌనిక గారు, శ్రీ...

Thursday Sabha Pithapuram 2019-Oct-31

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha , 31st-Oct-2019  | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises Follow...

ది. 29 అక్టోబర్ 2019 మంగళవారం రాత్రి పెరుమాళ్ళపురం గ్రామం, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 29 అక్టోబర్ 2019 మంగళవారం రాత్రి పెరుమాళ్ళపురం గ్రామం, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ మండా ఎల్లమంబ గారు, శ్రీ కాకినాడ లక్ష్మీ గారు ప్రసంగించినారు.