SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

ది. 29 అక్టోబర్ 2019 మంగళవారం రాత్రి పెరుమాళ్ళపురం గ్రామం, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 29 అక్టోబర్ 2019 మంగళవారం రాత్రి పెరుమాళ్ళపురం గ్రామం, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ మండా ఎల్లమంబ గారు, శ్రీ కాకినాడ లక్ష్మీ గారు ప్రసంగించినారు.

ది. 28 అక్టోబర్ 2019 సోమవారం జె.తిమ్మాపురం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

ది. 28 అక్టోబర్ 2019 సోమవారం జె.తిమ్మాపురం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. Video Link 1 Video Link 2

ది. 27 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 27 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 27 అక్టోబర్ 2019 ఆదివారం ఉదయం సీతమ్మధార, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమం శ్రీమతి రుద్రరాజు స్రవంతి గారి ‘ధర్మా రెసిడెన్సీ’ స్వగృహము లో నిర్వహించబడినది

ది. 27 అక్టోబర్ 2019 ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సీతమ్మధార, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమం శ్రీమతి రుద్రరాజు స్రవంతి గారి ‘ధర్మ రెసిడెన్సీ’ స్వగృహము లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీ రామిరెడ్డి గారు, శ్రీ...

ది. 26 అక్టోబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 26 అక్టోబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 25 అక్టోబర్ 2019 శుక్రవారం మస్కట్ లో శ్రీ సూర్య ప్రకాష్ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 25 అక్టోబర్ 2019 శుక్రవారం మస్కట్ లో శ్రీ సూర్య ప్రకాష్ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో మస్కట్ పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 25 అక్టోబర్ 2019 శుక్రవారం రాత్రి రాజా నగర్ కాలనీ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చిర్ల వెంకట రెడ్డి గారు, శ్రీమతి లలిత దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 25 అక్టోబర్ 2019 శుక్రవారం రాత్రి రాజా నగర్ కాలనీ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చిర్ల వెంకట రెడ్డి గారు, శ్రీమతి లలిత దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో వారి కుమార్తె భువన,...

Thursday Sabha Pithapuram 2019-Oct-24

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha , 24th-Oct-2019  | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises Follow...