SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

Thursday Sabha Pithapuram, 2019-Oct-10

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha , 10th -Oct-2019  | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises...

ది. 09 అక్టోబర్ 2019 బుధవారం మర్కంద్రజుపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ ఉప్పలపాటి రమణ రాజు, శ్రీమతి భానుమతి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 09 అక్టోబర్ 2019 బుధవారం మర్కంద్రజుపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ ఉప్పలపాటి రమణ రాజు, శ్రీమతి భానుమతి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు శ్రీ అబ్బి...

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో విజయదసమి సందర్భంగా శ్రీ దారపురెడ్డి చిన్న వెంకన్న శ్రీమతి శాంతకుమారి మరియు వారి కుమార్తె శ్రీ తాడి సత్య ప్రసన్న (చిన్నారి) వారి కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన నిర్వహించినారు

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో విజయదసమి సందర్భంగా శ్రీ దారపురెడ్డి చిన్న వెంకన్న శ్రీమతి శాంతకుమారి మరియు వారి కుమార్తె శ్రీ తాడి సత్య ప్రసన్న (చిన్నారి) వారి కుటుంబ సభ్యులు స్వామి...

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయ వెంకట లక్ష్మీ దుర్గ (అమ్ములు) వారు నూతనంగా ప్రారంభించిన సెల్‌ఫోన్ షాపు లో కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన నిర్వహించినారు

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయ వెంకట లక్ష్మీ దుర్గ (అమ్ములు) వారు నూతనంగా ప్రారంభించిన సెల్‌ఫోన్ షాపు లో కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన నిర్వహించినారు.

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం ప్రత్తిపాడు రామాలయం వీధి, పశ్చిమ గోదావరి జిల్లా లో జె. కృష్ణ గారు స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం ప్రత్తిపాడు రామాలయం వీధి, పశ్చిమ గోదావరి జిల్లా లో జె. కృష్ణ గారు స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో ఆశ్రమ శాఖ భవనము నందు దేవీ నవరాత్రుల సందర్భముగా తొమ్మిది రోజులు ఆరాధనలు నిర్వహించబడినవి మరియు విజయదశమి పర్వదినాన స్వామి ఆరాధనలో పీఠం సభ్యులు పాల్గొన్నారు

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో ఆశ్రమ శాఖ భవనము నందు దేవీ నవరాత్రుల సందర్భముగా తొమ్మిది రోజులు ఆరాధనలు నిర్వహించబడినవి మరియు విజయదశమి పర్వదినాన స్వామి ఆరాధనలో పీఠం సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆరాధన కార్యక్రమం లో పలువురు...

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం గడ్డిపేట గ్రామం, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ కొయ్య మంగ గారి స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం గడ్డిపేట గ్రామం, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ కొయ్య మంగ గారి స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది.  ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం మధ్యాహ్నం సీతారాంపురం, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ అబ్బిరెడ్డి అప్పన్నరెడ్డి దంపతులు, శ్రీ కునిసెట్టి సాంబశివ రెడ్డి దంపతులు వారి కుటుంబ సభ్యుల స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం మధ్యాహ్నం సీతారాంపురం, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ అబ్బిరెడ్డి అప్పన్నరెడ్డి దంపతులు, శ్రీ కునిసెట్టి సాంబశివ రెడ్డి దంపతులు వారి కుటుంబ సభ్యుల స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది.

ది. 07 అక్టోబర్ 2019 సోమవారం ప్రత్తిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ టి.మురళి కృష్ణా స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 07 అక్టోబర్ 2019 సోమవారం ప్రత్తిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ టి.మురళి కృష్ణా స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన లో 20 మంది పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 07 అక్టోబర్ 2019 సోమవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ లో దసరా నవరాత్రి సందర్భంగా శ్రీ సత్తి భోగరాజు, శ్రీమతి రమ్యసుధ దంపతుల స్వగృహం లో సామూహిక ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 07 అక్టోబర్ 2019 సోమవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ లో దసరా నవరాత్రి సందర్భంగా శ్రీ సత్తి భోగరాజు, శ్రీమతి రమ్యసుధ దంపతుల స్వగృహం లో సామూహిక ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.