“భగవంతుడిని స్మరిస్తూ దినచర్య ప్రారంభించాలి” పిల్లంకలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ పునః ప్రతిష్ఠలో పాల్గొన్న పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురువర్యులు అనుగ్రహ భాషణం చేస్తూ భగవంతుని స్మరించుకుంటూ దినచర్య ప్రారంభిస్తే, భగవంతుని కృప లభిస్తుందని అన్నారు. బుధవారం (17-6-26) కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం...
ఆదివారం 06/07 జూన్ నెల ఆరాధన కార్యక్రమం ఆన్లైన్ లో శ్రీ యర్ర గిరిబాబు గారి గృహములో ఆరాధన నిర్వహించబడినది. టెక్సాస్ లో సభ్యులు శ్రీ యర్ర గిరిబాబు గారు, శ్రీమతి యర్ర రేణుక గారు, చిరంజీవి యర్ర ఉమా, చిరంజీవి యర్ర రిషి గృహములో, శ్రీమతి...