Tagged: Aaradhana

India-Sathyavaram Village-Aaradhana conducted at Mr.Keerthi Krishna’s home on 14th March 2020

ది. 14 మార్చి 2020 శనివారం ఉదయం సత్యవరం గ్రామం, పాయకరావుపేట మండలం, విశాఖ జిల్లా లో శ్రీ కీర్తి కృష్ణ గారు, శ్రీమతి నాగమణి గారి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

India-Mangavaram Village-Aaradhana conducted at Mr.Thota Lova Sathibabu’s home on 13th March 2020

ది. 13 మార్చి 2020 శుక్రవారం మంగవరం గ్రామం, పాయకరావుపేట మండలం, విశాఖ జిల్లా లో శ్రీ తోట లోవ సత్తిబాబు గారు, శ్రీమతి దేవి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Konapapapeta Village-Aaradhana conducted on 13th March 2020

ది. 13 మార్చి 2020 శుక్రవారం రాత్రి కోనపాపపేట గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Seethanagaram Village-Aaradhana conducted on 12th March 2020

ది. 12 మార్చి 2020 గురువారం రాత్రి సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Aaradhana conducted at Sri Kahene Sha Vali Ashram, Tuni by Mr. Hari RamaKrishna on 11th March 2020

ది. 11 మార్చి 2020 బుధవారం తుని, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తుని పట్టణంలో చతుర్థ పీఠాధిపతి శ్రీ బ్రహ్మర్షి కహెన్ షా వలి సద్గురువర్యుల దర్గా పూజా మందిరంలో శ్రీ హరి రామకృష్ణ గారు స్వామి ఆరాధన నిర్వహించుకొన్నారు. ఈ ఆరాధన...

India-Aaradhana conducted at J.Thimmapuram Ashram on 9th March 2020

ది. 09 మార్చి 2020 సోమవారం మధ్యాహ్నం జె. తిమ్మాపురం గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Seethanagaram-Aaradhana conducted at Mr.Raghava’s home on 9th March 2020

ది. 09 మార్చి 2020 సోమవారం సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ ముమ్మిడి రాఘవ గారు, శ్రీమతి విఘ్న దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో 28 మంది పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Aaradhana conducted at Sri Kahene Sha Vali Ashram, Tuni on 9th March 2020

ది. 09 మార్చి 2020 సోమవారం తుని, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తుని శ్రీ కహేనేషావలీ ఆశ్రమంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-S.Narasapuram Village-Aaradhana conducted at Mr.P.RamaKrishna’s home on 7th March 2020

ది. 07 మార్చి 2020 శనివారం రాత్రి ఎస్. నరసాపురం గ్రామం, పాయకరావుపేట మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ పి.రామకృష్ణా గారు, శ్రీమతి భారతి గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Gedhanapalli-Weekly Aaradhana at Asharam on 07th March 2020

ది. 07 మార్చి 2020 గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.