Tagged: sri viswa viznana vidhya aadhyathmika peetham
ది.24 ఫిబ్రవరి 2020 సోమవారం తేటగుంట ఆశ్రమం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.23 ఫిబ్రవరి 2020 ఆదివారం కాకినాడ ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.19 ఫిబ్రవరి 2020 బుధవారం చొప్పా వారి వీధి, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ తంటపురెడ్డి శ్రీను గారు, శ్రీమతి లక్ష్మీ దంపతుల స్వగ్రుహమునందు స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.18 ఫిబ్రవరి 2020 మంగళవారం వట్లూరు గ్రామం, పెద్దపాడు మండలం పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ మేకా రంగారావు గారు శ్రీమతి గీత గారి కుమార్తె మేకా ఉమాచాందిని పుట్టిన రోజు సందర్భంగా స్వగ్రుహమునందు స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో...
ది.17 ఫిబ్రవరి 2020 సోమవారం రాత్రి సీతానగరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 15 ఫిబ్రవరి 2020 శనివారం బలిఘట్టం, నర్సీపట్నం మండలం, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధనా కార్యక్రమము నూతన స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 15 ఫిబ్రవరి 2020 శనివారం గుంటూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి ఆరాధనా కార్యక్రమము శ్రీ దారపురెడ్డి వెంకన్న గారి కుమారుడు శ్రీ దారపురెడ్డి ప్రసాద్ గారు, శ్రీమతి నాగదుర్గాదేవి నూతన దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో వారి కుటుంభసభ్యులు...
ది. 06 ఫిబ్రవరి 2020 గురువారం సాయంత్రం నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ డి. సతీష్ గారు, శ్రీమతి ఉమ శ్రీలక్ష్మి గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో శ్రీ నున్నా సత్యం గారు, శ్రీమతి భవాని...
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme Thursday Sabha , 06-Feb-2020 | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises Follow...
ది.05 ఫిబ్రవరి 2020 తేదీన బుధవారం నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ శాఖ ప్రాంగణములో షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 75వ వర్ధంతి సభ జరిగినది. సభలో ప్రముఖ వ్యాఖ్యాత శ్రీ రెడ్డప్ప ధవేజీ గారు, ఉమర్...