Tagged: Tadepalligudem

ది.18 జనవరి 2020 శనివారం తాడేపల్లిగూడెం టౌన్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కొబ్బరితోట నందు గల శ్రీదేవీ మహంకాళి అమ్మవారి సన్నిధి లో ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది

ది.18 జనవరి 2020 శనివారం తాడేపల్లిగూడెం టౌన్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కొబ్బరితోట నందు గల శ్రీదేవీ మహంకాళి అమ్మవారి సన్నిధి లో ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ అలీషా గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ దేవాదాయ...

ది. 11 డిసెంబర్ 2019 బుధవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ దారపురెడ్డి వెంకన్న గారు, శ్రీమతి చంద్ర వారి కుమారుడు శ్రీ దుర్గా నరేంద్ర ప్రసాద్ గారి వివాహం జరుగుతున్న సందర్భంగా కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన వారి స్వగృహం లో నిర్వహించినారు

ది. 11 డిసెంబర్ 2019 బుధవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ దారపురెడ్డి వెంకన్న గారు, శ్రీమతి చంద్ర వారి కుమారుడు శ్రీ దుర్గా నరేంద్ర ప్రసాద్ గారి వివాహం జరుగుతున్న సందర్భంగా కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన...

4 నవంబర్ 2019 – ఆరవ రోజు కార్తీకమాస పర్యటన వివరములు

On Day 6 (Monday, 4th November 2019) Karthikamasam tour, Sathguru Sri Dr.Umar Alisha garu has visited Tadepalligudem, Kapavaram, Rajamahendravaram and delivered the spiritual discourses. Swamy was felicitated by disciples and also several disciples attended the...

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో విజయదసమి సందర్భంగా శ్రీ దారపురెడ్డి చిన్న వెంకన్న శ్రీమతి శాంతకుమారి మరియు వారి కుమార్తె శ్రీ తాడి సత్య ప్రసన్న (చిన్నారి) వారి కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన నిర్వహించినారు

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో విజయదసమి సందర్భంగా శ్రీ దారపురెడ్డి చిన్న వెంకన్న శ్రీమతి శాంతకుమారి మరియు వారి కుమార్తె శ్రీ తాడి సత్య ప్రసన్న (చిన్నారి) వారి కుటుంబ సభ్యులు స్వామి...

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయ వెంకట లక్ష్మీ దుర్గ (అమ్ములు) వారు నూతనంగా ప్రారంభించిన సెల్‌ఫోన్ షాపు లో కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన నిర్వహించినారు

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయ వెంకట లక్ష్మీ దుర్గ (అమ్ములు) వారు నూతనంగా ప్రారంభించిన సెల్‌ఫోన్ షాపు లో కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన నిర్వహించినారు.

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో ఆశ్రమ శాఖ భవనము నందు దేవీ నవరాత్రుల సందర్భముగా తొమ్మిది రోజులు ఆరాధనలు నిర్వహించబడినవి మరియు విజయదశమి పర్వదినాన స్వామి ఆరాధనలో పీఠం సభ్యులు పాల్గొన్నారు

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో ఆశ్రమ శాఖ భవనము నందు దేవీ నవరాత్రుల సందర్భముగా తొమ్మిది రోజులు ఆరాధనలు నిర్వహించబడినవి మరియు విజయదశమి పర్వదినాన స్వామి ఆరాధనలో పీఠం సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆరాధన కార్యక్రమం లో పలువురు...

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో దారపురెడ్డి వెంకన్నగారి స్వగృహం లో దేవీ నవరాత్రుల సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో దారపురెడ్డి వెంకన్నగారి స్వగృహం లో దేవీ నవరాత్రుల సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు.

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో దేవీనవరాత్రుల సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు

ది.29 సెప్టెంబర్ 2019 ఆదివారం తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో దేవీనవరాత్రుల సందర్భముగా స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు.

తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ దారపురెడ్డి వెంకన్నగారు, శ్రీమతి చంద్ర గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లా లో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో శ్రీ దారపురెడ్డి వెంకన్నగారు, శ్రీమతి చంద్ర గారి స్వగృహం లో పీఠం సభ్యులు...

తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం తాడేపల్లిగూడెం లో శ్రీ గారపాటి గోపాల్ రావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో శ్రీ గారపాటి గోపాల్ రావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారి స్వగృహం లో పీఠం సభ్యులు నిర్వహించుకున్నారు. ఈ...