Tagged: Tadepalligudem

Kavisekhara Dr. Umar Alisha 139th Birthday Celebrations at Tadepalligudem | 28th February 2024

ది. 28-2-2024 తేదీ బుధవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ భవనమునoదు షష్ఠ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 139వ జయంత్యోత్సవ సభ జరిగినది.సభ యొక్క విశిష్ఠతను ఉభయ జిల్లాల కో-ఆర్డినేటర్A. N. వెంకటరత్నం తెలియచేసి, సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించగాసభనందు పీఠం సెంట్రల్...

Spiritual Meeting conducted at Veerampalem on MahaShivarathri 18 Feb 2023

Press noteవీరంపాలెం WG DIST 18-02-2023జీవన శైలి ని ఆదర్శంగా తీర్చి దిద్దువాడే సద్గురువు అని డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు.18-02-2023 శనివారం మహా శివరాత్రి పుణ్య కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెం గ్రామం లో బాలా త్రిపురసుందరి పీఠం పీఠాధిపతి శ్రీ...

Vysaka Masa Paryatana Sabha Day 4 – 27 Apr 2020 (Online)

Online Donation for Annadanam in Vysaka Masa Paryatana Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Vysaka Masa Paryatana Sabha Day 4 , 27-Apr-2020  | Online only  Tadepalligudem, Undrajavaram, Komaravaram,...

135th Birthday Celebrations of Kavisekhara Dr. Umar Alisha (6th Peethadhipathi) conducted at Tadepalligudem on 28 Feb 2020

ది.28 ఫిబ్రవరి 2020 తేదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ భవనమునందు షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 135 వ జయంత్యోత్సవ సభ నిర్వహించబడినది. ఈ జయంతి సభను జరుపుటకు పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు,...

Spiritual Meeting conducted at Veerampalem on MahaShivarathri 21 Feb 2020

ది.21 ఫిబ్రవరి 2020 తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు వీరంపాలెం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ బాలాత్రిపుర సుందరీ పీఠం ఆశ్రమ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి గారి...

ది.18 జనవరి 2020 శనివారం తాడేపల్లిగూడెం టౌన్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కొబ్బరితోట నందు గల శ్రీదేవీ మహంకాళి అమ్మవారి సన్నిధి లో ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది

ది.18 జనవరి 2020 శనివారం తాడేపల్లిగూడెం టౌన్, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కొబ్బరితోట నందు గల శ్రీదేవీ మహంకాళి అమ్మవారి సన్నిధి లో ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో సద్గురువర్యులు డాక్టర్ ఉమర్ అలీషా గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ దేవాదాయ...

ది. 11 డిసెంబర్ 2019 బుధవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ దారపురెడ్డి వెంకన్న గారు, శ్రీమతి చంద్ర వారి కుమారుడు శ్రీ దుర్గా నరేంద్ర ప్రసాద్ గారి వివాహం జరుగుతున్న సందర్భంగా కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన వారి స్వగృహం లో నిర్వహించినారు

ది. 11 డిసెంబర్ 2019 బుధవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ దారపురెడ్డి వెంకన్న గారు, శ్రీమతి చంద్ర వారి కుమారుడు శ్రీ దుర్గా నరేంద్ర ప్రసాద్ గారి వివాహం జరుగుతున్న సందర్భంగా కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన...

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో విజయదసమి సందర్భంగా శ్రీ దారపురెడ్డి చిన్న వెంకన్న శ్రీమతి శాంతకుమారి మరియు వారి కుమార్తె శ్రీ తాడి సత్య ప్రసన్న (చిన్నారి) వారి కుటుంబ సభ్యులు స్వామి ఆరాధన నిర్వహించినారు

ది. 08 అక్టోబర్ 2019 మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో విజయదసమి సందర్భంగా శ్రీ దారపురెడ్డి చిన్న వెంకన్న శ్రీమతి శాంతకుమారి మరియు వారి కుమార్తె శ్రీ తాడి సత్య ప్రసన్న (చిన్నారి) వారి కుటుంబ సభ్యులు స్వామి...