1 నవంబర్ 2019 – మూడవ రోజు కార్తీకమాస పర్యటన వివరములు

On Day 3 (Friday, 1st Nov 2019) Karthikamasam tour 2019, Sathguru Sri Dr.Umar Alisha garu has visited Dharsiparru, Dandagara, Relangi, K.Pentapadu and delivered the spiritual discourses. Swamy was felicitated by disciples and also several disciples attended the meetings.

మూడవ రోజు శుక్రవారం సాయంత్రం తేదీ 01 నవంబర్ 2019కార్తీకమాస పర్యటన లో దర్శిపర్రు, దండగర్ర, రేలంగి, కె.పెంటపాడు లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు. పీఠం సభ్యులు పాల్గొన్నారు.


10.Dharsiparru (దర్శిపర్రు)

మూడవ రోజు శుక్రవారం ఉదయం తేదీ 01 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో దర్శిపర్రు గ్రామం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు. ఉమర్ అలీషా రురల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దర్సిపర్రు లో నిరుపేదలకు దుప్పట్లు, నిరుపేద మహిళ కు కుట్టు మిషను పంపిణీ చేసినారు.


11.Dandagara (దండగర్ర)

మూడవ రోజు శుక్రవారం తేదీ 01 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో దండగర్ర గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు.


12.Relangi (రేలంగి)

మూడవ రోజు శుక్రవారం మధ్యాహ్నం తేదీ 01 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో రేలంగి గ్రామం, ఇరగవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. స్వామివారిని శ్రీ రామిసెట్టీ పెద్ద కాపు గారు, శ్రీమతి గంగా లక్ష్మీ దంపతులు సన్మానించినారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు. శ్రీ ఆకుల రవితేజ గారు, తాత్విక బాల వికాస్ విద్యార్థిని కుమారి పోలిశెట్టి ఉషా పావని ప్రసంగించినారు.


13.K.Pentapadu (కె.పెంటపాడు)

మూడవ రోజు శుక్రవారం సాయంత్రం తేదీ 01 నవంబర్ 2019 న కార్తీకమాస పర్యటనలో కె.పెంటపాడు గ్రామం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. స్వామి వారిని మదీనా సాహెబ్ కుటుంబ సభ్యులు సన్మానించారు. 86 సంవత్సరాల శ్రీ షేక్ మదీనా సాహెబ్ గారిని స్వామి సన్మానించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రసంగించినారు. శ్రీ షేక్ మదీనా సాహెబ్ గారు ప్రసంగించినారు.


News Clippings

(వివిధ తెలుగు దినపత్రికలలో వచ్చిన స్వామి కార్తీక మాసం పర్యటన సభ విశేషములు)

 


You may also like...