Author: publisher9

9 జూన్ 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

9 జూన్ 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. కాకినాడ సభ్యులు ఈ పవిత్ర సామూహిక ఆరాధన కార్యక్రమములో పాల్గొన్నారు. On 9th June 2019 Sunday Weekly Aaradhana was conducted in Kakinada at...

9 జూన్ 2019 న బెంగుళూరు లో జూన్ నెల ఆరాధనా కార్యక్రమము అద్దంకి శ్రీధర్ గారి స్వగృహము లో నిర్వహించబడినది

9 జూన్ 2019 న బెంగుళూరు లో జూన్ నెల ఆరాధనా కార్యక్రమము అద్దంకి శ్రీధర్ గారి స్వగృహము లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడినది. 30 మంది సభ్యులు ఈ పవిత్ర సామూహిక ఆరాధన కార్యక్రమములో పాల్గొన్నారు. On...

8 జూన్ 2019 న అమెరికా లో జూన్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలం లో చేనుమోలు రామలక్ష్మి గారి ఇంటిలో నిర్వహించబడినది

8 జూన్ 2019 న అమెరికా లో జూన్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలం లో  చేనుమోలు రామలక్ష్మి గారి ఇంటిలో నిర్వహించబడినది. USA June 2019 Online Monthly Aaradhana was conducted on 8th June 2019 at Chenumolu Ramalakshmi gari Home. తేది: 8...

Thursday Sabha Pithapuram,06-Jun-2019

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha, 6th Jun 2019  | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises...

2 జూన్ 2019 న సద్గురు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా గారు శ్రీ విద్య సరస్వతి దేవి టెంపుల్ ఐదవ వార్షికోత్సవ కార్యక్రమములో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు

తేది 2 జూన్ 2019 న పిఠాపురంలో శ్రీ కుక్కుటేశ్వరస్వామివారి గుడి ప్రాంగణములోని శ్రీ విద్య సరస్వతి దేవి ఆలయం ఐదవ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సద్గురు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా గారు, ఆలయ నిర్మాణ కర్త...

1 జూన్ 2019 న సద్గురు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా గారు శ్రీ బి.వి హనుమంత రావు గారి రిటైర్మెంట్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు

తేది 1 జూన్ 2019 న అమలాపురం శ్రీకళా గ్రాండ్ హోటల్ లో జరిగిన బి.ఎస్.న.ల్ ఉద్యోగి శ్రీ బి.వి హనుమంత రావు గారి రిటైర్మెంట్ కార్యక్రమానికి సద్గురు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా గారు, శ్రీ వాసుదేవానంద భారతి స్వామి గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు మరియు...

31 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు ఆరాధనా కార్యక్రమము జరుపబడినది.

31 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు వారి కుమారుడు ఉమా కాంత్ వివాహము మరియు గృహప్రవేశం సందర్భముగా ఆరాధనా కార్యక్రమము జరుపబడినది. పీఠం సభ్యులు మరియు సభ్యేతరులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.

Thursday Sabha Pithapuram, 30-May-2019

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha, 30th May 2019  | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises...

Thursday Sabha Pithapuram, 23-May-2019

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha, 23rd May 2019  | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises...

19 మే 2019 న విశాఖపట్నం లో “మతసామరస్యం – ప్రపంచశాంతి” అనే అంశంపై జ్ఞాన సదస్సు నిర్వహించబడినది.

19 మే 2019 న విశాఖపట్నం లో “మతసామరస్యం – ప్రపంచశాంతి” అనే అంశంపై జ్ఞాన సదస్సు నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో 1. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు – ఆర్ష మరియు సూఫీ ధర్మం, శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్యా ఆథ్యాత్మిక పీఠం 2....