Category: Aaradhanas around
ది. 02 మార్చి 2020 సోమవారం గోరఖ్పూర్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో నెల ఆరాధనా కార్యక్రమము శ్రీ సత్తి భోగ రాజు గారు, శ్రీమతి రమ్య సుధ దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.01 మార్చి 2020 ఆదివారం కాకినాడ ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.01 మార్చి 2020 ఆదివారం బ్లూ లోటస్ లేఔట్, కేతినమ్మ హల్లి, వారణాసి రోడ్డు, బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రం లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ పి. నాగ అజయ్ గారు, శ్రీమతి పి. సునీత దంపతుల స్వగృహం నందు...
ది. 29 ఫిబ్రవరి 2020 శనివారం అప్పలరాజు పేట గ్రామం, కోటనందూరు మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి వీక్లీ ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో...
ది. 28 ఫిబ్రవరి 2020 గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 27 ఫిబ్రవరి 2020 గురువారం నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ నున్నా సత్యం గారు, శ్రీమతి భవాని దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధనా కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 27 ఫిబ్రవరి 2020 సీతానగరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణం లో స్వామి వీక్లీ ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.27 ఫిబ్రవరి 2020 గురువారం ఉదయం గోపాలపురం గ్రామం, రావులపాలెం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.27 ఫిబ్రవరి 2020 గురువారం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు సూరారం కాలనీ, హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం లో స్వామి ఆరాధనా కార్యక్రమము శ్రీ శ్రవణ్ కుమార్ గారు, శ్రీమతి గంధపు గీతాంజలి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది.
ది.25 ఫిబ్రవరి 2020 మంగళవారం సీతానగరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి ఆరాధన నిర్వహించారు. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.