India-Bangalore-Monthly Aaradhana at Mr. P.Naga Ajay’s house on 01-March-2020

ది.01 మార్చి 2020 ఆదివారం బ్లూ లోటస్ లేఔట్, కేతినమ్మ హల్లి, వారణాసి రోడ్డు, బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రం లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు శ్రీ పి. నాగ అజయ్ గారు, శ్రీమతి పి. సునీత దంపతుల స్వగృహం నందు మార్చి నెల సామూహిక స్వామి ఆరాధనా కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

India-Bangalore-Monthly Aaradhana at Mr. P.Naga Ajay’s house on 01-March-2020

You may also like...