SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

Thursday Sabha Pithapuram 26-Sep-2019

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha ( Vishishta Guruvaram) , 26th Sep 2019  | Live | 6:30pm IST Webcast from...

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం సాయంత్రం గెద్దనాపల్లె ఆశ్రమంలో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో ఆరాధన నిర్వహించబడినది

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం సాయంత్రం గెద్దనాపల్లె ఆశ్రమంలో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. Video  

తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ దారపురెడ్డి వెంకన్నగారు, శ్రీమతి చంద్ర గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం యల్. అగ్రహారం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం పశ్చిమ గోదావరి జిల్లా లో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో శ్రీ దారపురెడ్డి వెంకన్నగారు, శ్రీమతి చంద్ర గారి స్వగృహం లో పీఠం సభ్యులు...

తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం గోరఖ్పూర్ లో శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం ఉదయం 9 AM – 10 AM బెంగుళూరులో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో సొల్లురు రాజేష్ గారి స్వగృహం లో బెంగళూరు సభ్యులు నిర్వహించుకున్నారు. ఈ ఆరాధన లో 9...

తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం ఉదయం 9 AM – 10 AM బెంగుళూరులో ఆన్లైన్ లో శ్రీ సొల్లురు రాజేష్ గారి స్వగృహంలో ఆరాధన నిర్వహించబడినది

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం ఉదయం 9 AM – 10 AM బెంగుళూరులో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో శ్రీ సొల్లురు రాజేష్ గారి స్వగృహంలో బెంగళూరు సభ్యులు నిర్వహించుకున్నారు. ఈ ఆరాధన లో మొత్తం...

తేదీ 24 సెప్టెంబర్ 2019 – సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో మంగళవారం తాడేపల్లిగూడెం లో శ్రీ గారపాటి గోపాల్ రావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారి స్వగృహం లో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా లో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో శ్రీ గారపాటి గోపాల్ రావు గారు, శ్రీమతి భువనేశ్వరి గారి స్వగృహం లో పీఠం సభ్యులు నిర్వహించుకున్నారు. ఈ...

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం సాయంత్రం కాకినాడ ఆశ్రమంలో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో ఆరాధన నిర్వహించబడినది.

తేదీ 24 సెప్టెంబర్ 2019 మంగళవారం సాయంత్రం కాకినాడ ఆశ్రమంలో సప్తమ పీఠాధిపతి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల మహానిర్వాణ పుణ్య కాలంలో కాకినాడ సభ్యులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమములో అనుభవాలు, ప్రసంగాలు చెప్పిన సభ్యులు 1. శ్రీ పేరూరు సూరిబాబు గారు 2. శ్రీమతి...

22 సెప్టెంబర్ 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

22 సెప్టెంబర్ 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమములో శ్రీ ఎస్.కె అమీర్ భాషా గారు, శ్రీ మరిసే స్వాతి గారు ప్రసంగించారు. హారతి లో శ్రీ ఎస్.కె అమీర్ భాషా గారు,...

ది.20 సెప్టెంబర్ 2019 న కువైట్ లో మొట్ట మొదటి సారిగా శ్రీ కోటిపల్లి హుస్సేన్, కళ దంపతుల స్వగృహంలో ఆరాధన నిర్వహించబడినది

ది.20 సెప్టెంబర్ 2019 న కువైట్ లో మొట్ట మొదటి సారిగా శ్రీ కోటిపల్లి హుస్సేన్, కళ దంపతుల స్వగృహంలో ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనకు శ్రీ జి.ఏ.యెన్ రాజు గారు, శ్రీ యెన్. శ్రీనివాస్ రాజు గారు, శ్రీ వాసు గారు తదితరులు హాజరై స్వామి...

కువైట్ నగరంలో ది.12 సెప్టెంబర్ 2019 నుండి ది.16 సెప్టెంబర్ 2019 వరకు ఐదు రోజులుపాటు వివిధ ప్రాంతాలలో ఆధ్యాత్మిక జ్ఞానచైతన్య సదస్సులు నిర్వహించబడినవి

Electronic media coverage  ACT News channel Local app news channel Siti cable news