కువైట్ నగరంలో ది.12 సెప్టెంబర్ 2019 నుండి ది.16 సెప్టెంబర్ 2019 వరకు ఐదు రోజులుపాటు వివిధ ప్రాంతాలలో ఆధ్యాత్మిక జ్ఞానచైతన్య సదస్సులు నిర్వహించబడినవి
Electronic media coverage ACT News channel Local app news channel Siti cable news
Electronic media coverage ACT News channel Local app news channel Siti cable news
ది.19 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం హైదరాబాద్, సూరారం కాలనీ లో శ్రీ సువ్వాడ తులసమ్మ గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమంలో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.19 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం సికింద్రాబాద్ లో శ్రీ సత్యవోలు ఉమేష్ గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమంలో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.19 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం హైదరాబాద్ లో శ్రీ యెన్.ప్రభావతి గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమంలో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.19 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం హైదరాబాద్, సుభాష్ నగర్ లో శ్రీ వై.వెంకట్రావు గారు, శ్రీ వై.వెంకటలక్ష్మి గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమంలో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.19 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం హైదరాబాద్, కూకట్పల్లి, కే.పి.హెచ్.బి కాలనీ లో శ్రీ రాణి గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమంలో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.19 సెప్టెంబర్ 2019 తేది గురువారం విజయనగరం పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పాకలపాటి సీతారామరాజు గారు, ఉప్పలపాటి విజయ గారు, పాకలపాటి సరస్వతి గారు, పాకలపాటి సత్యవతి గారు, పాకలపాటి మౌనిక...
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme Thursday Sabha ( Vishishta Guruvaram) , 19th Sep 2019 | Live | 6:30pm IST Webcast from...
ది.15 సెప్టెంబర్ 2019 తేదీన ఆదివారం సుభాష్ నగర్, హైదరాబాద్ పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్వర్యంలో హైదరాబాదు నగరంలో యువతను జాగృతం చేసి చైతన్యంతులుగా...
ది.12 సెప్టెంబర్ 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం హైదరాబాద్, సుభాష్ నగర్ లో శ్రీ ఎస్.వెంకటేశ్వరరావు గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమంలో పీఠం సభ్యులు పాల్గొన్నారు.