Tagged: 05102019

USA – 05 అక్టోబర్ 2019 శనివారం అమెరికాలో అక్టోబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ కోసూరి సత్యనారాయణ గారి స్వగృహంలో నిర్వహించబడినది

USA – 05 అక్టోబర్ 2019 శనివారం అమెరికాలో అక్టోబర్ నెల ఆరాధన కార్యక్రమం అంతర్జాలంలో శ్రీ కోసూరి సత్యనారాయణ గారి స్వగృహంలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. USA October 2019 Online Monthly Aaradhana was conducted on 5th October 2019 at Kosuri...

ది.05 అక్టోబర్ 2019 శనివారం అప్పలరాజు పేట గ్రామం, తూర్పు గోదావరి జిల్లా పీఠం ఆశ్రమంలో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం అప్పలరాజు పేట గ్రామం, తూర్పు గోదావరి జిల్లా పీఠం ఆశ్రమం లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. Swamy Haarathi

ది.05 అక్టోబర్ 2019 శనివారం సాయంత్రం స్కిన్నెరపురం గ్రామం, అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్వామి సభ నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం సాయంత్రం స్కిన్నెరపురం గ్రామం, అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్వామి సభ నిర్వహించబడినది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి విచ్చేసి అనుగ్రహభాషణ చేసినారు. ఈ కార్యక్రమం లో పీఠం...

ది.05 అక్టోబర్ 2019 శనివారం పాలకొల్లు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం పాలకొల్లు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి అనుగ్రహభాషణ Swamy Speech        

ది.05 అక్టోబర్ 2019 శనివారం మధ్యాహ్నం పాలమూరు గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ కలిదిండి భీమరాజు చెల్లయ్యమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం మధ్యాహ్నం పాలమూరు గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ కలిదిండి భీమరాజు చెల్లయ్యమ్మ దంపతుల స్వగృహమును పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి విచ్చేసి ఆశీర్వదించినారు. స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.05 అక్టోబర్ 2019 శనివారం ఉదయం కొత్త వీధి, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ కె. పద్మావతి గారి కుమారుడు శ్రీ మణికంఠ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం ఉదయం కొత్త వీధి, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ కె. పద్మావతి గారి కుమారుడు శ్రీ మణికంఠ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు: శ్రీ...