Tagged: Sri Viswa Viznana Vidya Aadhyatmika peetham Pithapuram Ashram

“తాత్త్విక బాలవికాస్” 2019 వేసవి శిక్షణా శిబిరం ‘మే నెల 1 వ తేది నుండి 07వ తేది’ వరకు నూతన ఆశ్రమంలో జరుపబడును

“తాత్త్విక బాలవికాస్” 2019 వేసవి శిక్షణా శిబిరం ‘మే నెల 1 వ తేది నుండి 07వ తేది’ వరకు నూతన ఆశ్రమంలో జరుపబడును. నమోదుపత్రం   నియమనిభందనలు   బాలవికాస శిక్షణా వివరములు

విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు ఏప్రిల్ 4న పాకలపటి సరస్వతి గారి ఇంటిలో జరిగినది

ఏప్రిల్ 4 2019 – విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు ఏప్రిల్ 4 2019 న విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు పాకలపటి సరస్వతి గారి ఇంటిలో జరిగినది. ఆరాధన లో పి. సత్యవతి గారు,పి.సరస్వతి గారు,యు.హర్ష గారు, కార్తీక్ గారు,somta గారు,యు.విజయ గారు,యు. ప్రపద్య గారు,...

అమెరికా – ఏప్రిల్ నెల ఆరాధనా కార్యక్రమము అడబాల వేంకటేశ్వరరావు గారి ఇంటిలో నిర్వహించబడినది

27వ అమెరికా ఆన్లైన్ ఏప్రిల్ నెల ఆరాధనా కార్యక్రమము అమెరికాలో ఉన్న 26 మంది సభ్యులతో చాల చక్కగ మూడున్నర్ర గంటలు నిర్వహించబడినది తేది: 31st March 2019 (శనివారం) మార్చ్: 5 PM EST to 8:20 PM EST Host: అడబాల వేంకటేశ్వరరావు గారు Attendees: 1.Adabala...

డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులని “ప్రతిభ భారతి పురస్కార్” అవార్డు తో ఢిల్లీ తెలుగు అకాడమీ వారు 31st March 2019 (అదివారం) నాడు సత్కరిస్తున్నారు.

డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులని ప్రతిభ భారతి పురస్కార్ అవార్డు తో ఢిల్లీ తెలుగు అకాడమీ వారు 31st March 2019 (అదివారం) నాడు సత్కరిస్తున్నారు. సమయం 3:30 PM చిరునామా: మవలంకార్ ఆడిటోరియం, రఫీ మార్గ్, కనౌట్ చిర్, సంసద్ మార్గ్ ఏరియా, న్యూఢిల్లీ

తాడేపల్లిగూడెం ఆశ్రమంలో షష్ఠమ పీఠాధిపతి ‘కవిశేఖర’ ‘బ్రహ్మర్షి’ డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల134వ జయంత్యోత్సవం

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం షష్ఠమ పీఠాధిపతి ‘కవిశేఖర’ “బ్రహ్మర్షి ” డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల 134వ జయంత్యోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆశ్రమంలో నిర్వహించిన సభా దృశ్య మాలికలు.

విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు ఫిబ్రవరి 21న ఉప్పలపాటి విజయ గారి ఇంటిలో జరిగినది

ది. 21.02.2019 న విజయనగరం శాఖ వీక్లీ ఆరాధన కార్యక్రమాలు ఉప్పలపాటి విజయ గారి ఇంటిలో జరిగినది. పీఠం సభ్యులు ఉప్పలపాటి విజయ, ఉప్పలపాటి ప్రపద్య, పాకలపాటి మోనిక, అమలకాంతి అనిల్ సుబ్రహ్మణ్యం పాలుగొనినారు.

రిటైర్డ్ ఉద్యోగులను సన్మానిస్తున్న పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, 25-Jan-2019

25-1-19 న శుక్రవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జిల్లా పెన్షనర్లు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన రిటైర్డ్ ఉద్యోగులను సన్మానిస్తున్న పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి మరియు సంఘ అధ్యక్షులు శ్రీ PSSNP Sastry గారు.