Tadepalligudem | 21st Jan 2026 | మహంకాళమ్మ వారి 46వ వార్షిక జాతర మహోత్సవముల సభ
Tadepalligudem | 21st Jan 2026 | మహంకాళమ్మ వారి 46వ వార్షిక జాతర మహోత్సవముల సభ
Tadepalligudem | 21st Jan 2026 | మహంకాళమ్మ వారి 46వ వార్షిక జాతర మహోత్సవముల సభ
ది. 31-8-2024 తేదీని ప.గో.జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమశాఖ నందు మాతృమూర్తి ఫర్జానా చిన్నమ్మ వారి జన్మదినోత్సవం సందర్భముగా ఆరాధన నిర్వహించబడినది. మాతృమూర్తి తో అనుబంధం ఉన్నవారు వారి అనుభవాలను ఆరాధనలో తెలియచేశారు. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
శ్రావణ మాసం – వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు శ్రీ అడబాల నాగ వెంకట రత్నం గారు, శ్రీమతి ధనలక్ష్మి దంపతుల స్వగృహమునందు స్వామి ఆరాధన 16 ఆగస్టు 2024 వ తారీఖున నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 22 జూలై 2023 సోమవారం తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా ఆశ్రమం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 28-2-2024 తేదీ బుధవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ భవనమునoదు షష్ఠ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 139వ జయంత్యోత్సవ సభ జరిగినది.సభ యొక్క విశిష్ఠతను ఉభయ జిల్లాల కో-ఆర్డినేటర్A. N. వెంకటరత్నం తెలియచేసి, సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించగాసభనందు పీఠం సెంట్రల్...
Press noteవీరంపాలెం WG DIST 18-02-2023జీవన శైలి ని ఆదర్శంగా తీర్చి దిద్దువాడే సద్గురువు అని డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు.18-02-2023 శనివారం మహా శివరాత్రి పుణ్య కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెం గ్రామం లో బాలా త్రిపురసుందరి పీఠం పీఠాధిపతి శ్రీ...
Dr Umar Alisha opened M.B.M Homeo Hospital in Tadepalligudem on 10-Jan-2023
Online Donation for Annadanam in Vysaka Masa Paryatana Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme Vysaka Masa Paryatana Sabha Day 4 , 27-Apr-2020 | Online only Tadepalligudem, Undrajavaram, Komaravaram,...
ది.28 ఫిబ్రవరి 2020 తేదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ భవనమునందు షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 135 వ జయంత్యోత్సవ సభ నిర్వహించబడినది. ఈ జయంతి సభను జరుపుటకు పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు,...
ది.21 ఫిబ్రవరి 2020 తేదీ శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు వీరంపాలెం గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ బాలాత్రిపుర సుందరీ పీఠం ఆశ్రమ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భముగా పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ వెంకటరమణ శాస్త్రి గారి...