ది. 07 అక్టోబర్ 2019 సోమవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ లో దసరా నవరాత్రి సందర్భంగా శ్రీ సత్తి భోగరాజు, శ్రీమతి రమ్యసుధ దంపతుల స్వగృహం లో సామూహిక ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది
ది. 07 అక్టోబర్ 2019 సోమవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ లో దసరా నవరాత్రి సందర్భంగా శ్రీ సత్తి భోగరాజు, శ్రీమతి రమ్యసుధ దంపతుల స్వగృహం లో సామూహిక ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
