Author: publisher9

డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులని “ప్రతిభ భారతి పురస్కార్” అవార్డు తో ఢిల్లీ తెలుగు అకాడమీ వారు 31st March 2019 (అదివారం) నాడు సత్కరిస్తున్నారు.

డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులని ప్రతిభ భారతి పురస్కార్ అవార్డు తో ఢిల్లీ తెలుగు అకాడమీ వారు 31st March 2019 (అదివారం) నాడు సత్కరిస్తున్నారు. సమయం 3:30 PM చిరునామా: మవలంకార్ ఆడిటోరియం, రఫీ మార్గ్, కనౌట్ చిర్, సంసద్ మార్గ్ ఏరియా, న్యూఢిల్లీ

Thursday Sabha, Pithapuram 21st-Mar-2019

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha, 21st March 2019  | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises...

Thursday Sabha, Pithapuram 14-Mar-2019

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha, 14th March 2019  | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises...

Thursday Sabha , Pithapuram 07-Mar-2019

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha, 7th March 2019  | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises...

మహాశివరాత్రి పుణ్యకాలంలో డా.ఉమర్ ఆలీషా సద్గురువర్యులు వీరంపాలెం గ్రామంలో శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠము లో స్పటిక లింగ సందర్శన

4-3-19 న డా.ఉమర్ ఆలీషా సద్గురువర్యులు సోమవారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా వీరంపాలెం గ్రామంలో శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠము సందర్శించి మహాశివరాత్రి పుణ్యకాలంలో స్పటిక లింగాన్ని దర్శించుకొన్న అనంతరం పీఠాధిపతి డా.ఉమర్ ఆలీషా స్వామి, శ్రీ గరిమెళ్ళ వెంకట రమణశాస్త్రి సిద్ధాంతి గారు ప్రసంగించారు.

తాడేపల్లిగూడెం ఆశ్రమంలో షష్ఠమ పీఠాధిపతి ‘కవిశేఖర’ ‘బ్రహ్మర్షి’ డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల134వ జయంత్యోత్సవం

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం షష్ఠమ పీఠాధిపతి ‘కవిశేఖర’ “బ్రహ్మర్షి ” డా౹౹ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల 134వ జయంత్యోత్సవం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆశ్రమంలో నిర్వహించిన సభా దృశ్య మాలికలు.