Category: Tour

18 నవంబర్ 2023 – నాల్గవ రోజు కార్తీకమాస అంతర్జాల సభ

ఆరాధనా ప్రదేశాలు : కాకినాడ, సామర్లకోట, నవర, చంద్రపాలెం, రామేశ్వరం, కె. తిమ్మాపురం, వేట్లపాలెం, వేలంగి, గురజనాపల్లి, నేమాం, కొమరగిరి, అచ్చంపేట

17 నవంబర్ 2023 – మూడవ రోజు కార్తీకమాస అంతర్జాల సభ

ఆరాధనా ప్రదేశాలు : గెద్దనాపల్లి, యేలంక, కృష్ణవరం, ఎర్రవరం, ఎస్.ఆర్ పాలెం/ఎస్.తిమ్మాపురం, పెద్దనాపల్లి, భూపాలపట్నం, తామరాడ, రామచంద్రాపురం, రాజుపాలెం

15 నవంబర్ 2023 – రెండవ రోజు కార్తీకమాస అంతర్జాల సభ

ఆరాధనా ప్రదేశాలు : కాపవరం (కొవ్వూరు మం.), పెనకనమెట్ట, పోలవరం, రామయ్యపేట, కొత్తపట్టిసీమ, తాళ్లపూడి, పందలపర్రు, విజ్జేశ్వరం, కొంతేరు, దొడ్డిపట్ల

14 నవంబర్ 2023 – మొదటి రోజు కార్తీకమాస అంతర్జాల సభ

ఆరాధనా ప్రదేశాలు : జగన్నాధపురం, దండగర్ర, తాళ్ళపాలెం, సింగవరం, నందమూరు, కొత్తూరు, ప్రత్తిపాడు, అలంపురం, రావిపాడు, తేతలి, ఉండ్రాజ వరం, కె. సావరం, చివటం

Sabha in Rajamahendravaram on 28 July 2023

28 జూలై 2023 తేదీన రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ లో ఉన్న శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమంలో వెండి పాదుకలు ధరించిన స్వామి వారికి గులాబీ పూలతో సాదర స్వాగతం పలికిన సభ్యులు. దాత: విశాఖపట్నం శ్రీమతి శ్వేత వారి కుమార్తె. సభ...

Dr Umar Alisha Swamy visit Vijaya Durga Temple in Muramalla, East Godavari District – 17 October 2021

దుర్గా మాత ఆశీస్సులతో విశ్వశాంతి, దేశ సమగ్రత ఏర్పడి, మానవతా విలువలు పరిరక్షింపబడునని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణం చేశారు. 17-10-21 ఆదివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా మురమళ్ళ గ్రామంలో శ్రీ బాణాల దుర్గా ప్రసాద్ సిద్ధాంతి గారి ఆహ్వానం మేరకు...

ది. 05 జనవరి 2020 ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం నగరం మరియు తొర్రేడు, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు పీఠం సభ్యుల స్వగృహమములలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించినారు

ది. 05 జనవరి 2020 ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం నగరం మరియు తొర్రేడు, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు పీఠం సభ్యుల స్వగృహమములలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించినారు.

ది. 04 జనవరి 2020 శనివారం రాత్రి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ టి. మురళీ కృష్ణ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 04 జనవరి 2020 శనివారం రాత్రి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ టి. మురళీ కృష్ణ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం అనంతరం ఉమర్ అలీషా సాహితీ సమితి కార్యవర్గ సమావేశం లో...