India-Sathyavaram Village-Aaradhana conducted at Mr.Keerthi Krishna’s home on 14th March 2020 by publisher9 · March 14, 2020ది. 14 మార్చి 2020 శనివారం ఉదయం సత్యవరం గ్రామం, పాయకరావుపేట మండలం, విశాఖ జిల్లా లో శ్రీ కీర్తి కృష్ణ గారు, శ్రీమతి నాగమణి గారి దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 02 నవంబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది November 2, 2019
ది.15 ఆగష్టు 2019 తేదీన గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమము సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ సరస్వతి గారి స్వగృహంలో నిర్వహించబడినది August 15, 2019
31 మే 2019 న కాకినాడ లో ని శ్రీ బాదాం రాజగోపాల్ గారు, శ్రీమతి లక్ష్మి కుమారి గార్ల గృహమునందు ఆరాధనా కార్యక్రమము జరుపబడినది. May 31, 2019