SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

ది. 25 నవంబర్ 2019 కార్తీక సోమవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు, బి. ప్రత్తిపాడు, తాటిపర్తి, చేబ్రోలు ఆశ్రమ శాఖల సభ్యులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో కార్తీక మాసం వన సమారాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 25 నవంబర్ 2019 కార్తీక సోమవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు, బి. ప్రత్తిపాడు, తాటిపర్తి, చేబ్రోలు ఆశ్రమ శాఖల సభ్యులు మరియు గ్రామస్తుల ఆధ్వర్యంలో కార్తీక మాసం వన సమారాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం నిర్వాహకులు శ్రీ రాజు గారు.

ది. 24 నవంబర్ 2019 కార్తీక ఆదివారం సాయంత్రం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

ది. 24 నవంబర్ 2019 కార్తీక ఆదివారం సాయంత్రం కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో శ్రీ మహేంద్ర వర్మ గారు ప్రసంగించినారు, పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 24 నవంబర్ 2019 ఆదివారం కొండెవరం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చింతపల్లి సత్యనారాయణ గారు, శ్రీమతి శేషారత్నం గారి దంపతుల స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 24 నవంబర్ 2019 ఆదివారం కొండెవరం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చింతపల్లి సత్యనారాయణ గారు, శ్రీమతి శేషారత్నం గారి దంపతుల స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం...

ది. 24 నవంబర్ 2019 ఆదివారం రాత్రి కాకినాడ నగరం సూర్య కళామందిరం, తూర్పు గోదావరి జిల్లా లో నవరస (నటీ నట వర్థమాన రంగస్థల సమాఖ్య) పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ముఖ్య అతిథిగా హాజరై సి.డి డిస్క్ ని ఆవిష్కరించి, నటీనటులకు మెమొంటోలు బహుకరించారు

ది. 24 నవంబర్ 2019 ఆదివారం రాత్రి కాకినాడ నగరం సూర్య కళామందిరం, తూర్పు గోదావరి జిల్లా లో నవరస (నటీ నట వర్థమాన రంగస్థల సమాఖ్య) అధ్యక్షులు శ్రీ గురుప్రసాద్ గారి ఆహ్వానం మేరకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ముఖ్య అతిథిగా...

ది. 23 నవంబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం పర్వదినమున స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 23 నవంబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం పర్వదినమున స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 22 నవంబర్ 2019 శుక్రవారం రాత్రి నరేంద్రపురం గ్రామం, రాజానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్యకర్త శ్రీ అత్తి రామ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో శ్రీ సిద్దిరెడ్డి వీర వెంకటరావు గారు, శ్రీమతి దుర్గా వరలక్ష్మీ గార్ల దంపతుల స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 22 నవంబర్ 2019 శుక్రవారం రాత్రి నరేంద్రపురం గ్రామం, రాజానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్యకర్త శ్రీ అత్తి రామ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో శ్రీ సిద్దిరెడ్డి వీర వెంకటరావు గారు, శ్రీమతి దుర్గా వరలక్ష్మీ గార్ల దంపతుల స్వగృహం లో కార్తీక...

ది. 22 నవంబర్ 2019 శుక్రవారం రఘుదేవపురం గ్రామం, సీతానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ యాండ్ర రాము గారు, చంద్రావతి గారి దంపతుల స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 22 నవంబర్ 2019 శుక్రవారం రఘుదేవపురం గ్రామం, సీతానగరం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ యాండ్ర రాము గారు, చంద్రావతి గారి దంపతుల స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు...

ది. 22 నవంబర్ 2019 శుక్రవారం గోపాలపురం గ్రామం, రావులపాలెం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమం లో కార్తీక మాసం స్వామి ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది

ది. 22 నవంబర్ 2019 శుక్రవారం గోపాలపురం గ్రామం, రావులపాలెం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమం లో కార్తీక మాసం స్వామి ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం ఆశ్రమం శాఖ పీఠం సభ్యులు...

ది. 21 నవంబర్ 2019 గురువారం ప్రత్తిపాడు గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ గొడుగుల యాదగిరి గారు స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 21 నవంబర్ 2019 గురువారం ప్రత్తిపాడు గ్రామం, తాడేపల్లిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ గొడుగుల యాదగిరి గారు స్వగృహం లో కార్తీక మాసం స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 21 నవంబర్ 2019 గురువారం సాయంత్రం నెల్లూరు లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ డి. సతీష్ గారు, శ్రీమతి ఉమ గారి స్వగృహం లో నిర్వహించబడినది

ది. 21 నవంబర్ 2019 గురువారం సాయంత్రం నెల్లూరు లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ డి. సతీష్ గారు, శ్రీమతి ఉమ గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో శ్రీ నున్నా సత్యం గారు, శ్రీమతి భవాని గారు, చిరంజీవి నిహారిక పాల్గొన్నారు.