ది. 20 అక్టోబర్ 2019 ఆదివారం గుంటూరు నాగార్జున యూనివర్సిటీ లో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యం లో జరిగిన సమావేశం లో డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులను సత్కరించినారు
Videos: Dr. Umar Alisha gari Speech News Coverage
Videos: Dr. Umar Alisha gari Speech News Coverage
ది. 20 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి పింగళి పారడైస్ స్వగృహము లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీ సత్యనారాయణ గారు, శ్రీ ఏ.రాధాకృష్ణ గారు, శ్రీ పి.ఆనంద్...
ది. 20 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీమతి మండా ఎల్లమంబ గారు, కుమారి మరీసే స్వాతి ప్రసంగించినారు మరియు సభ్యులు పాల్గొన్నారు. శ్రీమతి మండా...
ది. 19 అక్టోబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది.19 అక్టోబర్ 2019 తేది శనివారం బెంగుళూరు లో శ్రీ నాగ అజయ్ గారి స్వగృహం లో అంతర్జాలంలో ఆరాధన ఉదయం 10:00 గంటలు నుండి 11:00 గంటలు వరకు జరిగినది. ఈ ఆన్లైన్ ఆరాధన కార్యక్రమం లో శ్రీ నాగ అజయ్ గారు ప్రార్ధన ఆలపించారు....
ది. 17 అక్టోబర్ 2019 గురువారం సాయంత్రం నెల్లూరు లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ దుగానా సతీష్ గారు, శ్రీమతి ఉమ గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో 6 మంది పీఠం సభ్యులు పాల్గొన్నారు.
ది. 17 అక్టోబర్ 2019 గురువారం సాయంత్రం హైదరాబాద్ లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ ఎస్.యల్ కృష్ణ ప్రసాదరావు గారు (సీనియర్ చీఫ్ ఇంజనీర్, ఈటీవీ), శ్రీమతి విజయలక్ష్మి గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme Thursday Sabha , 17th -Oct-2019 | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises...
ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి పింగళి పారడైస్ స్వగృహము లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీ రామిరెడ్డి గారు, శ్రీ ఏ.రాధాకృష్ణ గారు, శ్రీ స్రవంతి గారు,...
ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీ ఎస్.కె. అమిర్ బాషా గారు, శ్రీ వై.అరుణ గారు, శ్రీ డి.ఏ.న్ రాజు గారు, శ్రీ...