SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

Newsletter – Aug 2019

Dear Member Friends, We, from the desk of Sri Viswa Viznana Vidya Adhyathmika Peetham wish you all “Happy Independence Day”. India- a spiritual country is long suppressed by many foreign invaders. As a result...

USA – 3 ఆగష్టు 2019 2019 శనివారం నాడు అమెరికాలో ఆగష్టు నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో ముత్యాల సత్యనారాయణ గారి ఇంటిలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు.

3 ఆగష్టు 2019 శనివారం నాడు అమెరికాలో ఆగష్టు నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో ముత్యాల సత్యనారాయణ గారి ఇంటిలో నిర్వహించబడినది. USA August 2019 Online Monthly Aaradhana was conducted on 3rd August 2019 at Mutyala Satyanarayana gari Home. తేది:...

2 ఆగష్టు 2019 తేదీన కాకినాడ లో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యాలయాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రారభోత్సవం చేసినారు.

2 ఆగష్టు 2019 తేదీన కాకినాడ లో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యాలయాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రారభోత్సవం చేసినారు. ఈ కార్యక్రమములో శ్రీ రాజేష్ చౌహన్ గారు (నేషనల్ చైర్మన్), శ్రీమతి చాగంటి లీల రాణి గారు (ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్),...

31 జులై 2019 తేదీన పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున అచ్చంపేట గ్రామంలో ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది

పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున అచ్చంపేట గ్రామంలో 31 జులై 2019 తేదీ బుధవారం ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో సభ్యులు పాల్గొన్నారు.

31 జులై 2019 తేదీన పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున విస్సాకోడేరులో శ్రీమతి బి.హెచ్.కమల కుమారి గారి స్వగృహమునందు ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది

పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున విస్సాకోడేరులో శ్రీమతి బి.హెచ్.కమల కుమారి గారి స్వగృహమునందు 31 జులై 2019 తేదీ బుధవారం ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో 65 సభ్యులు పాల్గొన్నారు.

31 జులై 2019 తేదీ బుధవారం కాకినాడ జ్.న్.టి.యు సెనేట్ హాల్ లో చిన్న తరహా పరిశ్రమల చైతన్య సదస్సు నిర్వహించబడినది

31 జులై 2019 తేదీ బుధవారం కాకినాడ జ్.న్.టి.యు సెనేట్ హాల్లో చిన్న తరహా పరిశ్రమల చైతన్య సదస్సును తూర్పు గోదావరి జిల్లా వినియోగదారుల రక్షణ సమితి మరియు మదర్ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు శ్రీ పిల్లి తిరుపతి రావు గారు అధ్యక్షత...

31 జులై 2019 తేదీన పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున కాకినాడ ఆశ్రమములో ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది

పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున కాకినాడ ఆశ్రమములో 31 జులై 2019 తేదీ బుధవారం ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో సభ్యులు పాల్గొన్నారు. https://drive.google.com/open?id=1kR1EBJxStrt7XAWxAsJhTnBxCA8X8mG9 https://drive.google.com/open?id=1LDfKKa0YaGQ98Ub9lgF8OazWZIsXx-Ny

Thursday Sabha Pithapuram, 1-Aug-2019

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha, 1st Aug 2019  | Live | 6:30pm IST Vishishta Guruvaaram Sabha on the 30th...

Thursday Sabha Pithapuram, 25-Jul-2019

Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme  Thursday Sabha, 25th Jul 2019  | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises...