29 జూన్ 2019 న శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం సావరం గ్రామంలో స్థానిక సీతారాముల ఆలయ ప్రాంగణములో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సులో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహభాషణ చేసినారు. ఈ కార్యక్రమము లో సభ్యులు,...
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme Thursday Sabha, 27th Jun 2019 | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises...
23 జూన్ 2019 న అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి పింగళి పారడైస్ స్వగృహము లో నిర్వహించబడినది. పీఠం సభ్యులు ఈ పవిత్ర సామూహిక ఆరాధన కార్యక్రమములో పాల్గొన్నారు. On 23rd June 2019 Weekly Aaradhana was...
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme Thursday Sabha, 20th Jun 2019 | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises...
16 జూన్ 2019 ఆదివారం నాడు కాకినాడ ఆశ్రమంలో వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమము లో శ్రీమతి బాదం లక్ష్మీ కుమారి గారు ప్రసంగించారు, సభ్యులు ధ్యాన సాధన లో పాల్గొన్నారు మరియు స్వామికి హారతి ఇచ్చినారు. కాకినాడ సభ్యులు ఈ పవిత్ర సామూహిక ఆరాధన...
16 జూన్ 2019 న అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి పింగళి పారడైస్ స్వగృహము లో నిర్వహించబడినది. పీఠం సభ్యులు ఈ పవిత్ర సామూహిక ఆరాధన కార్యక్రమములో పాల్గొన్నారు. On 16th June 2019 Weekly Aaradhana was...
14 జూన్ 2019 న తూర్పు గోదావరి జిల్లా యూ.కొత్తపల్లి మండలం పాత ఇసుకపల్లి గ్రామంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. ఈ కార్యక్రమ నిర్వహణ స్థల దాత శ్రీ యరకం సూర్యనారాయణ రెడ్డి వారి కుటుంబ సభ్యులు. పీఠం సభ్యులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. On...
14 జూన్ 2019 న తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు లో అఖిల్ జూనియర్ కళాశాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రారంభించినారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు ఆశీర్వచన ప్రసంగం చేసినారు. వేదికపై పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు, కళాశాల కరస్పాండెంట్ శ్రీ గంగాధర్,...
13 జూన్ 2019 న “సస్యవృద్ధి బీజారోపణోత్సవం” కార్యక్రమము శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము, పిఠాపురం లో నిర్వహించబడినది. రైతులకు విత్తనాలు అందిస్తున్న పీఠాధిపతి ఉమర్ ఆలీషా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిఠాపురం, న్యూస్టుడే: రైతులకు మద్దతుగా నిలిచేందుకు అందరూ ఒకరోజు కేటాయించాలని సీబీఐ మాజీ...
Online Donation for Annadanam in Thursday Aaradhana, MahaSabhas and Normal Sabhas Register your name for meditation Programme Thursday Sabha, 13th Jun 2019 | Live | 6:30pm IST Webcast from Pithapuram Old Ashram Premises...