Tagged: Aaradhana

ది. 16 నవంబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 16 నవంబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, కిర్లంపూడి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.16 నవంబర్ 2019 శనివారం మధ్యాహ్నం బెంగళూర్ నగరం లో నవంబర్ నెల ఆరాధనా కార్యక్రమము శ్రీ సత్యనారాయణ రాజు గారు, శ్రీమతి అమ్మాజీ దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది.16 నవంబర్ 2019 శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకుబెంగళూర్ నగరం లో నవంబర్ నెల ఆరాధనా కార్యక్రమము శ్రీ సత్యనారాయణ రాజు గారు, శ్రీమతి అమ్మాజీ దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 15 నవంబర్ 2019 శుక్రవారం తేటగుంట గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో కార్తీక మాసం ఆరాధన నిర్వహించబడినది

ది. 15 నవంబర్ 2019 శుక్రవారం తేటగుంట గ్రామం, తుని మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో కార్తీక మాసం ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.15 నవంబర్ 2019 శుక్రవారం సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ చౌతుపల్లి గంగరావు గారు, శ్రీమతి సూర్యావతి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది.15 నవంబర్ 2019 శుక్రవారం సీతానగరం గ్రామం, తూర్పు గోదావరి జిల్లా లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ చౌతుపల్లి గంగరావు గారు, శ్రీమతి సూర్యావతి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది.ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.13 నవంబర్ 2019 బుధవారం రాత్రి గోపాలపురం గ్రామం, రావులపాలెం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ స్వప్నగారి స్వగృహం లో నిర్వహించబడినది

ది.13 నవంబర్ 2019 బుధవారం రాత్రి గోపాలపురం గ్రామం, రావులపాలెం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ స్వప్నగారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.11 నవంబర్ 2019 సోమవారం కార్తీకమాస పర్వదినమున స్వామి ఆరాధనా కార్యక్రమము కూకట్పల్లి, హైదరాబాద్ లో శ్రీ ఉద్ధర్ రాజు రుక్మీణీ గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.11 నవంబర్ 2019 సోమవారం కార్తీకమాస పర్వదినమున స్వామి ఆరాధనా కార్యక్రమము కూకట్పల్లి, హైదరాబాద్ లో శ్రీ ఉద్ధర్ రాజు రుక్మీణీ గారి స్వగృహంలో ఉదయం 11 గంటలు నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో 18 మంది పీఠం...

ది. 08 నవంబర్ 2019 శుక్రవారం సాయంత్రం అబూ హలిఫా, కువైట్ లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ ఉప్పలపాటి అప్పల నరసింహ రాజు (వాసు) గారి స్వగృహం లో నిర్వహించబడినది

ది. 08 నవంబర్ 2019 శుక్రవారం సాయంత్రం అబూ హలిఫా, కువైట్ లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ ఉప్పలపాటి అప్పల నరసింహ రాజు (వాసు) గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో 14 పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 01 నవంబర్ 2019 శుక్రవారం డ్రైవర్స్ కాలనీ, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ ఏ.శ్రీనివాస్ వెంకట లక్ష్మి గారి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది. 01 నవంబర్ 2019 శుక్రవారం డ్రైవర్స్ కాలనీ, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం శ్రీ ఏ.శ్రీనివాస్ వెంకట లక్ష్మి గారి దంపతుల స్వగృహం లో నిర్వహించబడినది

ది. 29 అక్టోబర్ 2019 మంగళవారం రాత్రి పెరుమాళ్ళపురం గ్రామం, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 29 అక్టోబర్ 2019 మంగళవారం రాత్రి పెరుమాళ్ళపురం గ్రామం, తొండంగి మండలం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. శ్రీ మండా ఎల్లమంబ గారు, శ్రీ కాకినాడ లక్ష్మీ గారు ప్రసంగించినారు.

ది. 28 అక్టోబర్ 2019 సోమవారం జె.తిమ్మాపురం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది

ది. 28 అక్టోబర్ 2019 సోమవారం జె.తిమ్మాపురం, పెద్దాపురం మండలం, తూర్పు గోదావరి జిల్లా లో కార్తీక మాసం ఆరాధనా కార్యక్రమం పీఠం ఆశ్రమం లో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. Video Link 1 Video Link 2