Tagged: Jnana Chaitanya Sabha

Jnana Chaitanya Sabha | 2nd Nov 2025 | జ్ఞాన సభ | Hyderabad

Jnana Chaitanya Sabha | 2nd Nov 2025 | జ్ఞాన సభ | Hyderabad హైదరాబాదు మహా నగరంలో 2025 నవంబరు 2వ తేదీన (ఆదివారము) కార్తీక మాస సందర్భంగా నవమ పీఠాధిపతి, బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలిషా వారి అధ్యక్షతన కార్తీక మాస...

జ్ఞాన చైతన్య సభ | Kompally Jnana Sabha | Kompally, Hyderabad | 22nd Dec 2024

జ్ఞాన చైతన్య సభ, హైదరాబాదు మహా నగరంలో 22.12.2024 తేదీన (ఆదివారము) శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము నవమ పీఠాధిపతి, బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలిషా వారి అధ్యక్షతన జ్ఞాన చైతన్య సభ ఉ. 10 గం. ల నుండీ మధ్యాహ్నము 1...

జ్ఞాన చైతన్య సదస్సు చంద్రంపాలెం | 1st మార్చి 2024

Press note. Chandrampalem 1-3-24తాత్విక బాల వికాస్ ద్వారా బాల బాలికలు ఆధ్యాత్మిక రత్నాలుగా పరిణామం చెందుతున్నారు అని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా అనుగ్రహ భాషణ చేశారు. శుక్రవారం రాత్రి స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, చంద్రంపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన...

ది. 09 డిసెంబర్ 2019 సోమవారం ఉదయం తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో బైపాస్ రోడ్ వద్ద బి.సి. కల్యాణ మండపం నందు జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించబడినది

ది. 09 డిసెంబర్ 2019 సోమవారం ఉదయం తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో బైపాస్ రోడ్ వద్ద బి.సి. కల్యాణ మండపం నందు జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించబడినది. ఈ ఆరాధనా...

కువైట్ నగరంలో ది.12 సెప్టెంబర్ 2019 నుండి ది.16 సెప్టెంబర్ 2019 వరకు ఐదు రోజులుపాటు వివిధ ప్రాంతాలలో ఆధ్యాత్మిక జ్ఞానచైతన్య సదస్సులు నిర్వహించబడినవి

Electronic media coverage  ACT News channel Local app news channel Siti cable news  

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఉసులుమర్రు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఉసులుమర్రు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అధ్యక్షత...

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అధ్యక్షత...

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం యర్రాయిచెరువు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం యర్రాయిచెరువు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అధ్యక్షత...