Tagged: Sri Viswa Viznana Vidya Aadhyatmika peetham Pithapuram Ashram

USA – 7 సెప్టెంబర్ 2019 శనివారం నాడు అమెరికాలో సెప్టెంబర్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారి ఇంటిలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు

USA – 7 సెప్టెంబర్ 2019 2019 శనివారం నాడు అమెరికాలో సెప్టెంబర్ నెల ఆరాధనా కార్యక్రమము అంతర్జాలంలో శ్రీ చామర్తి కిరణ్ కుమార్ గారి ఇంటిలో నిర్వహించబడినది. అమెరికాలోని సభ్యులు పాల్గొన్నారు. USA September 2019 Online Monthly Aaradhana was conducted on 7th...

ది.29 ఆగష్టు 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం సురారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ పి.వెంకాయమ్మ గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.29 ఆగష్టు 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమం సురారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ పి.వెంకాయమ్మ గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో 14 మంది పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.26 ఆగష్టు 2019 సోమవారం స్వామి ఆరాధనా కార్యక్రమం కూకట్పల్లి, హైదరాబాద్ లో శ్రీ ఉద్ధర్ రాజు రుక్మీణీ గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.26 ఆగష్టు 2019 సోమవారం స్వామి ఆరాధనా కార్యక్రమము కూకట్పల్లి, హైదరాబాద్ లో శ్రీ ఉద్ధర్ రాజు రుక్మీణీ గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో 20 పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.26 ఆగష్టు 2019 సోమవారం స్వామి ఆరాధనా కార్యక్రమం వనస్థలిపురం, హైదరాబాద్ లో శ్రీ గౌరీ గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.26 ఆగష్టు 2019 సోమవారం స్వామి ఆరాధనా కార్యక్రమము వనస్థలిపురం, హైదరాబాద్ లో శ్రీ గౌరీ గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో 15 పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.25 ఆగష్టు 2019 తేదీన ఆదివారం సుభాష్ నగర్, హైదరాబాద్ పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.25 ఆగష్టు 2019 తేదీన ఆదివారం సుభాష్ నగర్, హైదరాబాద్ పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో 25 పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఉసులుమర్రు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఉసులుమర్రు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అధ్యక్షత...

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అధ్యక్షత...

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం యర్రాయిచెరువు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది. 24 ఆగష్టు 2019 తేదీన శనివారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం యర్రాయిచెరువు గ్రామంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్ఞాన చైతన్య సదస్సుకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామివారు అధ్యక్షత...

ది.23 ఆగష్టు 2019 శుక్రవారం స్వామి ఆరాధనా కార్యక్రమము సికింద్రాబాద్ లో శ్రీ కె.గంగా భవాని గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.23 ఆగష్టు 2019 శుక్రవారం స్వామి ఆరాధనా కార్యక్రమము సికింద్రాబాద్ లో శ్రీ కె.గంగా భవాని గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో 16 పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.22 ఆగష్టు 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమము బాచుపల్లి మండలం, హైదరాబాద్ లో శ్రీ జి.గంగా భవాని గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.22 ఆగష్టు 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమము బాచుపల్లి మండలం, హైదరాబాద్ లో శ్రీ జి.గంగా భవాని గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో 40 పీఠం సభ్యులు పాల్గొన్నారు.