Tagged: Sri Viswa Viznana Vidya Aadhyatmika peetham Pithapuram Ashram

ది.22 ఆగష్టు 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమము అమీర్పేట్, హైదరాబాద్ లో శ్రీ ముని రాజు గారు, శ్రీమతి దేవి గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.22 ఆగష్టు 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమము అమీర్పేట్, హైదరాబాద్ లో శ్రీ ముని రాజు గారు, శ్రీమతి దేవి గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో 16 పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.22 ఆగష్టు 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమము సురారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ సరస్వతి గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.22 ఆగష్టు 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమము సురారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ సరస్వతి గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది.18 ఆగష్టు 2019 తేదీన ఆదివారం బెంగుళూరు నగరం, యలవాంక, నాగార్జున మెడోస్, ఫేజ్-2, పార్టీ హాల్ ప్రాంగణంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి సభ నిర్వహించబడినది

ది.18 ఆగష్టు 2019 తేదీన ఆదివారం బెంగుళూరు నగరం, యలవాంక, నాగార్జున మెడోస్, ఫేజ్-2, పార్టీ హాల్ ప్రాంగణంలో స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో స్వామి సభ ఉదయం 10:30 గంటల నుండి 1:30 గంటల వరకు నిర్వహించబడినది. ఈ సభలో...

ది.18 ఆగష్టు 2019 తేదీన ఆదివారం సుభాష్ నగర్, హైదరాబాద్ పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆద్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.18 ఆగష్టు 2019 తేదీన ఆదివారం సుభాష్ నగర్, హైదరాబాద్ పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆద్యాత్మిక ఆశ్రమ ప్రాంగణంలో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో 26 పీఠం సభ్యులు పాల్గొన్నారు.

15 ఆగష్టు 2019 గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమము అమీర్పేట్, హైదరాబాద్ లో శ్రీ సూర్యావతి గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.15 ఆగష్టు 2019 తేదీన గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమము అమీర్పేట్, హైదరాబాద్ లో శ్రీ సూర్యావతి గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో 20 పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.15 ఆగష్టు 2019 తేదీన గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమము సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ సరస్వతి గారి స్వగృహంలో నిర్వహించబడినది

ది.15 ఆగష్టు 2019 తేదీన గురువారం స్వామి ఆరాధనా కార్యక్రమము సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ సరస్వతి గారి స్వగృహంలో నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో 15 పీఠం సభ్యులు పాల్గొన్నారు.

4 ఆగష్టు 2019 న కాకినాడ లో ఆదివారం వీక్లీ ఆరాధనా కార్యక్రమము పీఠం ఆశ్రమంలో నిర్వహించబడినది

4 ఆగష్టు 2019 ఆదివారం నాడు కాకినాడ ఆశ్రమంలో వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమములో శ్రీమతి పేరూరి కోమలి గారు, కాకినాడ లక్ష్మీ గారు ప్రసంగించినారు మరియు సభ్యులు పాల్గొన్నారు. On 4th August 2019 Sunday Weekly Aaradhana was conducted in Kakinada...

2 ఆగష్టు 2019 తేదీన కాకినాడ లో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యాలయాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రారభోత్సవం చేసినారు.

2 ఆగష్టు 2019 తేదీన కాకినాడ లో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ కార్యాలయాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ప్రారభోత్సవం చేసినారు. ఈ కార్యక్రమములో శ్రీ రాజేష్ చౌహన్ గారు (నేషనల్ చైర్మన్), శ్రీమతి చాగంటి లీల రాణి గారు (ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్),...

2 జూన్ 2019 న సద్గురు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా గారు శ్రీ విద్య సరస్వతి దేవి టెంపుల్ ఐదవ వార్షికోత్సవ కార్యక్రమములో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు

తేది 2 జూన్ 2019 న పిఠాపురంలో శ్రీ కుక్కుటేశ్వరస్వామివారి గుడి ప్రాంగణములోని శ్రీ విద్య సరస్వతి దేవి ఆలయం ఐదవ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ విశ్వ విజ్ఞ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సద్గురు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా గారు, ఆలయ నిర్మాణ కర్త...