Tagged: West Godavari

ది.04 జనవరి 2020 శనివారం తిల్లపూడి గ్రామం, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది

ది.04 జనవరి 2020 శనివారం తిల్లపూడి గ్రామం, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది. ఈ సభ లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారిని శాలువాతో సత్కరించినారు, స్వామి అనుగ్రహ భాషణ...

ది.04 జనవరి 2020 శనివారం ఉదయం తాళ్లపాలెం గ్రామం, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది

ది.04 జనవరి 2020 శనివారం ఉదయం తాళ్లపాలెం గ్రామం, నిడదవోలు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జ్ఞాన చైతన్య ఆధ్యాత్మిక సభ నిర్వహించబడినది. ఈ సభ లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారిని శ్రీ తాడి మురళీ కృష్ణ దంపతులు...

ది. 30 డిసెంబర్ 2019 సోమవారం పాలమూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ కలిదిండి మంగతాయారు గారి స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది

ది. 30 డిసెంబర్ 2019 సోమవారం పాలమూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ కలిదిండి మంగతాయారు గారి స్వగృహం లో స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ స్వామి ఆరాధనా కార్యక్రమం ప్రతి సంవత్సరం పీఠం సభ్యులు 30 వ తేదీన నిర్వహించు...

30 అక్టోబర్ 2019 – రెండవ రోజు కార్తీకమాస పర్యటన వివరములు

On Day 2 (Wednesday, 30th October 2019) Karthikamasam tour 2019 Sathguru Sri Dr.Umar Alisha garu has visited Urdallapalem, Vissakoderu, Gummuluru, Ballipadu and delivered spiritual discourse. Several disciples attended in all the meetings. రెండవ రోజు...

29 అక్టోబర్ 2019 – మొదటి రోజు కార్తీకమాస పర్యటన వివరములు

On Day 1 (Tuesday, 29th October 2019) Karthika Masam Tour 2019 Sathguru Sri Dr.Umar Alisha garu has visited Ravulapalam, Thurpuvipparru, Alampuram, Duvva, Atili and delivered spiritual discourse.  Several disciples attended in all the meetings. మొదటి...

31 జులై 2019 తేదీన పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున విస్సాకోడేరులో శ్రీమతి బి.హెచ్.కమల కుమారి గారి స్వగృహమునందు ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది

పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా సద్గురువర్యుల మహా నిర్వాణము సందర్భమున విస్సాకోడేరులో శ్రీమతి బి.హెచ్.కమల కుమారి గారి స్వగృహమునందు 31 జులై 2019 తేదీ బుధవారం ఆరాధనా కార్యక్రమము నిర్వహించబడినది. ఈ కార్యక్రమములో 65 సభ్యులు పాల్గొన్నారు.