Author: publisher9

ది. 26 అక్టోబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 26 అక్టోబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది. 25 అక్టోబర్ 2019 శుక్రవారం మస్కట్ లో శ్రీ సూర్య ప్రకాష్ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 25 అక్టోబర్ 2019 శుక్రవారం మస్కట్ లో శ్రీ సూర్య ప్రకాష్ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో మస్కట్ పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది. 25 అక్టోబర్ 2019 శుక్రవారం రాత్రి రాజా నగర్ కాలనీ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చిర్ల వెంకట రెడ్డి గారు, శ్రీమతి లలిత దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది. 25 అక్టోబర్ 2019 శుక్రవారం రాత్రి రాజా నగర్ కాలనీ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ చిర్ల వెంకట రెడ్డి గారు, శ్రీమతి లలిత దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో వారి కుమార్తె భువన,...

ది. 21 అక్టోబర్ 2019 సోమవారం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కాహెన్ షా వలి సద్గురువర్యుల దర్గా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 21 అక్టోబర్ 2019 సోమవారం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కాహెన్ షా వలి సద్గురువర్యుల దర్గా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు: శ్రీ అబ్బిరెడ్డి...

ది. 20 అక్టోబర్ 2019 ఆదివారం గుంటూరు నాగార్జున యూనివర్సిటీ లో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యం లో జరిగిన సమావేశం లో డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులను సత్కరించినారు

  Videos: Dr. Umar Alisha gari Speech News Coverage  

ది. 20 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి పింగళి పారడైస్ స్వగృహము లో నిర్వహించబడినది

ది. 20 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం అక్కయ్యపాలెం, విశాఖపట్నం లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారి పింగళి పారడైస్ స్వగృహము లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీ సత్యనారాయణ గారు, శ్రీ ఏ.రాధాకృష్ణ గారు, శ్రీ పి.ఆనంద్...

ది. 20 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 20 అక్టోబర్ 2019 ఆదివారం సాయంత్రం కాకినాడ పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో శ్రీమతి మండా ఎల్లమంబ గారు, కుమారి మరీసే స్వాతి ప్రసంగించినారు మరియు సభ్యులు పాల్గొన్నారు. శ్రీమతి మండా...

ది. 19 అక్టోబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది

ది. 19 అక్టోబర్ 2019 శనివారం గెద్దనాపల్లి పీఠం ఆశ్రమం, తూర్పు గోదావరి జిల్లా లో స్వామి వీక్లీ ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది.19 అక్టోబర్ 2019 తేది శనివారం బెంగుళూరు లో శ్రీ నాగ అజయ్ గారి స్వగృహం లో అంతర్జాలంలో ఆరాధన ఉదయం 10:00 గంటలు నుండి 11:00 గంటలు వరకు జరిగినది

ది.19 అక్టోబర్ 2019 తేది శనివారం బెంగుళూరు లో శ్రీ నాగ అజయ్ గారి స్వగృహం లో అంతర్జాలంలో ఆరాధన ఉదయం 10:00 గంటలు నుండి 11:00 గంటలు వరకు జరిగినది. ఈ ఆన్లైన్ ఆరాధన కార్యక్రమం లో శ్రీ నాగ అజయ్ గారు ప్రార్ధన ఆలపించారు....

ది. 17 అక్టోబర్ 2019 గురువారం సాయంత్రం నెల్లూరు లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ దుగానా సతీష్ గారు, శ్రీమతి ఉమ గారి స్వగృహం లో నిర్వహించబడినది

ది. 17 అక్టోబర్ 2019 గురువారం సాయంత్రం నెల్లూరు లో వీక్లీ ఆరాధనా కార్యక్రమము శ్రీ దుగానా సతీష్ గారు, శ్రీమతి ఉమ గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన కార్యక్రమం లో 6 మంది పీఠం సభ్యులు పాల్గొన్నారు.