Category: Others

Dr. Umar Alisha garu visited Ramanarayanam Temple at Vizianagaram on 07th March 2020

ది. 07 మార్చి 2020 శనివారం విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రామనారాయణం దేవాలయాన్ని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దర్శించినారు. స్వామి వారిని ఆలయ పాలక వర్గ సభ్యులు శాలువా కప్పి సత్కరించి మేమొంటోను బహూకరించారు.

135th Birthday Celebrations of Kavisekhara Dr. Umar Alisha (6th Peethadhipathi) conducted at Tadepalligudem on 28 Feb 2020

ది.28 ఫిబ్రవరి 2020 తేదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆశ్రమ శాఖ భవనమునందు షష్ఠమ పీఠాధిపతి బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా సద్గురువర్యుల 135 వ జయంత్యోత్సవ సభ నిర్వహించబడినది. ఈ జయంతి సభను జరుపుటకు పీఠం సభ్యులు శ్రీ కట్రెడ్డి షాబాబు గారు,...

ది. 31 జనవరి 2020 శుక్రవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 60 మంది పేద విద్యార్థులకు ఉచితంగా సాక్సులు పంపిణీ చేశారు

ది. 31 జనవరి 2020 శుక్రవారం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి పుట్టినరోజు సందర్భముగా శ్రీ సత్తి భోగరాజు గారు, శ్రీమతి రమ్యసుధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 60 మంది పేద విద్యార్థులకు ఉచితంగా సాక్సులు...

ది. 10 జనవరి 2020 శుక్రవారం రాత్రి యెన్.ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది. 10 జనవరి 2020 శుక్రవారం రాత్రి యెన్.ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్...

ది. 09 జనవరి 2020 గురువారం సాయంత్రం పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఆనందా గ్రూప్ అఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీ ఉద్దరాజు కాశీ విశ్వనాధ రాజు గారు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారిని దర్శించుకొన్నారు

ది. 09 జనవరి 2020 గురువారం సాయంత్రం పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారిని శ్రీ ఉద్దరాజు కాశీ విశ్వనాధ రాజు గారు (చైర్మన్, ఆనందా గ్రూప్ అఫ్ కంపెనీస్, చైర్మన్ ఉద్దరాజు...

ది. 05 జనవరి 2020 ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం నగరం మరియు తొర్రేడు, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు పీఠం సభ్యుల స్వగృహమములలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించినారు

ది. 05 జనవరి 2020 ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం నగరం మరియు తొర్రేడు, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు పీఠం సభ్యుల స్వగృహమములలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించినారు.

ది. 04 జనవరి 2020 శనివారం భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు శ్రీ వేగేశ్న విజయ రామరాజు గారు శ్రీమతి సుజాత గారి దంపతుల స్వగృహమములలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించినారు

ది. 04 జనవరి 2020 శనివారం భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు శ్రీ వేగేశ్న విజయ రామరాజు గారు శ్రీమతి సుజాత గారి దంపతుల స్వగృహమములలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించి, వారి కుటుంబ సభ్యులను...

ది. 04 జనవరి 2020 శనివారం రాత్రి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్యాగరాజు భవనం లో త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో త్యాగరాజ భక్త సభ 101 వ ఆరాధనోత్సవాలు మరియు త్యాగరాజ స్వామి వారి 172 వ వర్ధంతి సభకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ఆవిష్కరించినారు

ది. 04 జనవరి 2020 శనివారం రాత్రి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్యాగరాజు భవనం లో త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో త్యాగరాజ భక్త సభ 101 వ ఆరాధనోత్సవాలు మరియు త్యాగరాజ స్వామి వారి 172 వ వర్ధంతి...

ది.03 జనవరి 2020 శుక్రవారం ఉదయం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్యాన మందిరం ఆరాధనా మందిరం ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు తమ అమృత హస్తాలతో ఆవిష్కరించి ప్రసంగించినారు

ది.03 జనవరి 2020 శుక్రవారం ఉదయం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్యాన మందిరం ఆరాధనా మందిరం ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి...