Category: Others

ది. 04 జనవరి 2020 శనివారం రాత్రి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్యాగరాజు భవనం లో త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో త్యాగరాజ భక్త సభ 101 వ ఆరాధనోత్సవాలు మరియు త్యాగరాజ స్వామి వారి 172 వ వర్ధంతి సభకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సభను ఆవిష్కరించినారు

ది. 04 జనవరి 2020 శనివారం రాత్రి భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో త్యాగరాజు భవనం లో త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో త్యాగరాజ భక్త సభ 101 వ ఆరాధనోత్సవాలు మరియు త్యాగరాజ స్వామి వారి 172 వ వర్ధంతి...

ది.03 జనవరి 2020 శుక్రవారం ఉదయం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్యాన మందిరం ఆరాధనా మందిరం ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు తమ అమృత హస్తాలతో ఆవిష్కరించి ప్రసంగించినారు

ది.03 జనవరి 2020 శుక్రవారం ఉదయం తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో చతుర్థ పీఠాధిపతి శ్రీ కహెన్ షా వలి సద్గురు వర్యుల దర్గా ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్యాన మందిరం ఆరాధనా మందిరం ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి...

ది.26 డిసెంబర్ 2019 గురువారం పాత ఆశ్రమం, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో “2020 సంవత్సరం పోకెట్ క్యాలెండర్” ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ఆవిష్కరించినారు

ది.26 డిసెంబర్ 2019 గురువారం పాత ఆశ్రమం, పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో “2020 సంవత్సరం పోకెట్ క్యాలెండర్” ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు ఆవిష్కరించినారు. ఈ ఆవిష్కరణ లో శ్రీ డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్ గారు, శ్రీ యెన్.టి.వి ప్రసాద్ వర్మ...

ది. 07 డిసెంబర్ 2019 శనివారం పెదమల్లాపురం గ్రామం, శంఖవరం మండలం తూర్పు గోదావరి జిల్లా లో మినరల్ వాటర్ ప్లాంట్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు, సర్పంచ్ శ్రీ పసగడగుల నాగేశ్వర రావు గారు ప్రారంభించినారు

ది. 07 డిసెంబర్ 2019 శనివారం పెదమల్లాపురం గ్రామం, శంఖవరం మండలం తూర్పు గోదావరి జిల్లా లో మినరల్ వాటర్ ప్లాంట్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు, సర్పంచ్ శ్రీ పసగడగుల నాగేశ్వర రావు గారు ప్రారంభించినారు.

ది. 07 డిసెంబర్ 2019 శనివారం ఉదయం బవురువాక గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు, అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా జికేర్ మందిరాన్ని ఆవిష్కరించారు

ది. 07 డిసెంబర్ 2019 శనివారం ఉదయం బవురువాక గ్రామం, ప్రత్తిపాడు మండలం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా గారు, అష్టమ పీఠాధిపతి పరబ్రహ్మ శ్రీ మొహిద్దిన్ బాద్షా జికేర్ మందిరాన్ని...

ది. 06 డిసెంబర్ 2019 శుక్రవారం రాత్రి కోరుకొండ పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 86 వ సుబ్రహ్మణ్య షష్టి కళ్యాణ మహోత్సవానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ముఖ్య అతిథిగా హాజరై కళ్యాణ మండపం లో ప్రసంగించినారు

ది. 06 డిసెంబర్ 2019 శుక్రవారం రాత్రి కోరుకొండ పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో స్థానిక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 86 వ సుబ్రహ్మణ్య షష్టి కళ్యాణ మహోత్సవానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ముఖ్య అతిథిగా హాజరై కళ్యాణ మండపం లో ప్రసంగించినారు....

ది. 04 డిసెంబర్ 2019 బుధవారం పేరూరి సూరిబాబు గారు శ్రీ గజానన్ మళ్ల్యా గారి ది జనరల్ మేనేజర్, సౌత్ సెంట్రల్ రైల్వేస్ ని సామర్లకోట రైల్వే స్టేషన్ లో కలుసుకొని మన పీఠం యొక్క విశిష్టతని వివరించి మన పీఠం గ్రంధాలను బహుకరించారు

ది. 04 డిసెంబర్ 2019 బుధవారం పేరూరి సూరిబాబు గారు శ్రీ గజానన్ మళ్ల్యా గారి ది జనరల్ మేనేజర్, సౌత్ సెంట్రల్ రైల్వేస్ ని సామర్లకోట రైల్వే స్టేషన్ లో కలుసుకొని మన పీఠం యొక్క విశిష్టతని వివరించి మన పీఠం గ్రంధాలను బహుకరించారు. పిఠాపురం...

ది. 27 నవంబర్ 2019 బుధవారం ఏ.పి.ఎస్.అర్.టి.సి ఉన్నతాధికారులు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం సందర్శించారు.

ది. 27 నవంబర్ 2019 బుధవారం ఏ.పి.ఎస్.అర్.టి.సి ఉన్నతాధికారులు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విజయనగరం జోన్ శ్రీ పి.కృష్ణ మోహన్ గారు, రీజినల్ మేనేజర్ శ్రీ రవి కుమార్ గారు, కాకినాడ డిపో మేనేజర్ శ్రీ భాస్కర్ రావు గారు మరియు పార్సెల్ ఇంచార్జి మేనేజర్ శ్రీ శ్రీనివాస్...

ది. 24 నవంబర్ 2019 ఆదివారం రాత్రి కాకినాడ నగరం సూర్య కళామందిరం, తూర్పు గోదావరి జిల్లా లో నవరస (నటీ నట వర్థమాన రంగస్థల సమాఖ్య) పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ముఖ్య అతిథిగా హాజరై సి.డి డిస్క్ ని ఆవిష్కరించి, నటీనటులకు మెమొంటోలు బహుకరించారు

ది. 24 నవంబర్ 2019 ఆదివారం రాత్రి కాకినాడ నగరం సూర్య కళామందిరం, తూర్పు గోదావరి జిల్లా లో నవరస (నటీ నట వర్థమాన రంగస్థల సమాఖ్య) అధ్యక్షులు శ్రీ గురుప్రసాద్ గారి ఆహ్వానం మేరకు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ముఖ్య అతిథిగా...

ది. 20 అక్టోబర్ 2019 ఆదివారం గుంటూరు నాగార్జున యూనివర్సిటీ లో అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యం లో జరిగిన సమావేశం లో డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యులను సత్కరించినారు

  Videos: Dr. Umar Alisha gari Speech News Coverage