SRI VISWA VIZNANA VIDYA AADHYATMIKA PEETHAM Blog

ది.05 అక్టోబర్ 2019 శనివారం పాలకొల్లు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం పాలకొల్లు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా లో జ్ఞాన చైతన్య సదస్సు నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారి అనుగ్రహభాషణ Swamy Speech        

ది.05 అక్టోబర్ 2019 శనివారం మధ్యాహ్నం పాలమూరు గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ కలిదిండి భీమరాజు చెల్లయ్యమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం మధ్యాహ్నం పాలమూరు గ్రామం, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా లో శ్రీ కలిదిండి భీమరాజు చెల్లయ్యమ్మ దంపతుల స్వగృహమును పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి విచ్చేసి ఆశీర్వదించినారు. స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.05 అక్టోబర్ 2019 శనివారం ఉదయం కొత్త వీధి, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ కె. పద్మావతి గారి కుమారుడు శ్రీ మణికంఠ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.05 అక్టోబర్ 2019 శనివారం ఉదయం కొత్త వీధి, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ కె. పద్మావతి గారి కుమారుడు శ్రీ మణికంఠ గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు: శ్రీ...

ది.04 అక్టోబర్ 2019 శుక్రవారం రాత్రి డ్రైవర్స్ కాలనీ, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో ఏ. మహాలక్ష్మి గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.04 అక్టోబర్ 2019 శుక్రవారం రాత్రి డ్రైవర్స్ కాలనీ, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో ఏ. మహాలక్ష్మి గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు: శ్రీ అబ్బిరెడ్డి అప్పన్న రెడ్డి దంపతులు  

ది.04 అక్టోబర్ 2019 శుక్రవారం ఉదయం 6వ వార్డు అమ్మాజిపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ కె. వెంకటరెడ్డి, శ్రీమతి సూర్యనారాయణమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.04 అక్టోబర్ 2019 శుక్రవారం ఉదయం 6వ వార్డు అమ్మాజిపేట, తుని పట్టణం, తూర్పు గోదావరి జిల్లా లో శ్రీ కె. వెంకటరెడ్డి, శ్రీమతి సూర్యనారాయణమ్మ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.

ది.03 అక్టోబర్ 2019 గురువారం గుంటూర్ లో శ్రీ దారపు రెడ్డి వెంకన్నగారి కుమారుడు శ్రీ దారపురెడ్డి ప్రసాదు గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.03 అక్టోబర్ 2019 గురువారం గుంటూర్ లో శ్రీ దారపు రెడ్డి వెంకన్నగారి కుమారుడు శ్రీ దారపురెడ్డి ప్రసాదు గారి స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది.

ది.03 అక్టోబర్ 2019 గురువారం సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ గంధం శ్రవణ్ కుమార్, శ్రీమతి గంధం గీతాంజలి దంపతుల కుమారులు రూపేస్ మరియు వరుణ్ గారి స్వగృహం లో దేవీ నవరాత్రుల సందర్భముగా ఉదయం 11 గంటల నుండి 2 గంటల ‌వరకు స్వామి ఆరాధన కార్యక్రమం నిర్వహించినారు

ది.03 అక్టోబర్ 2019 గురువారం సూరారం కాలనీ, హైదరాబాద్ లో శ్రీ గంధం శ్రవణ్ కుమార్, శ్రీమతి గంధం గీతాంజలి దంపతుల కుమారులు రూపేస్ మరియు వరుణ్ గారి స్వగృహం లో దేవీ నవరాత్రుల సందర్భముగా ఉదయం 11 గంటల నుండి 2 గంటల ‌వరకు స్వామి...

ది. 03 అక్టోబర్ 2019 గురువారం హైదరాబాద్ లో శ్రీ కె. నీరజ గారి స్వగృహం లో నిర్వహించబడినది

ది. 03 అక్టోబర్ 2019 గురువారం హైదరాబాద్ లో శ్రీ కె. నీరజ గారి స్వగృహం లో నిర్వహించబడినది. ఈ ఆరాధన లో పీఠం సభ్యులు పాల్గొన్నారు.  

ది.03 అక్టోబర్ 2019 గురువారం సుభాష్ నగర్, హైదరాబాద్ లో శ్రీ పి.వి.వి సత్యనారాయణ, శ్రీమతి పి. కనకదుర్గ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది

ది.03 అక్టోబర్ 2019 గురువారం సుభాష్ నగర్, హైదరాబాద్ లో శ్రీ పి.వి.వి సత్యనారాయణ, శ్రీమతి పి. కనకదుర్గ దంపతుల స్వగృహం లో స్వామి ఆరాధన నిర్వహించబడినది. ఈ ఆరాధనా కార్యక్రమములో పీఠం సభ్యులు పాల్గొన్నారు.